అంబటి అక్రమ మైనింగ్ పై సొంత పార్టీ కార్యకర్తలే హైకోర్టులో పిటిషన్
సత్తెనపల్లి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తన నియోజకవర్గ పరిధిలో అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ ఈరోజు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్ సమర్పించినది సొంత పార్టీ కార్యకర్తలే...
సత్తెనపల్లి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తన నియోజకవర్గ పరిధిలో అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ ఈరోజు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్ సమర్పించినది సొంత పార్టీ కార్యకర్తలే...
లాక్ డౌన్ వలన సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సంక్షోభం ముందెన్నడూ చూడనిది. చిన్న చిత్రాల నుండి భారీ బడ్జెట్ చిత్రాల వరకూ చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు...
నేచురల్ స్టార్ నాని హీరోగా సుధీర్ బాబు ముఖ్య పాత్రలో నటించిన చిత్రం v ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయ్యింది. లాక్ డౌన్...
ఆవుపాలతో - సర్వసౌభాగ్యాలుఆవుపెరుగుతో- కీర్తి మరియు ఆరోగ్యప్రాప్తిఆవునెయ్యి -ఐశ్వర్యంతేనె - తేజస్సువృధ్ధిపంచదార - దు:ఖాలు నశిస్తాయిచెరకురసం - ధనం వృధ్ధి చెందుతుందికొబ్బరినీళ్ళతో - సర్వసంపదలు వృధ్ధిచెందుతాయి .విబూధి...
విజయవాడ స్వర్ణ ప్యాలస్ అగ్ని ప్రమాద ఘటనలో కీలక నిందితుడు డాక్టర్ రమేష్ కుమార్ పై విజయవాడ పోలీసులు ప్రకటించిన లక్ష రూపాయల రివార్డు సరికాదని ఇండియన్...
భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా సోము వీర్రాజు రాక బిజెపిలోని ఒక వర్గంలో కాక పుట్టిస్తుంది. ఆయన కంటే ముందు అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ...
నాయకులతో సంబంధం లేకుండా కార్యకర్తలే ముందుకు నడిపిస్తున్న పార్టీ జనసేన పార్టీ. దేశంలో ఇంకా ఏ పార్టీకి కూడా ఇలాంటి కార్యకర్తలు ఉండరేమో. సోషల్ మీడియా వేదికగా...
'ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం మొదలైతే పేదవాళ్లకు ఎక్కడ మంచి జరుగుతుందో అనే భయంతో ప్రతిపక్షం రకరకాల చోట్ల కేసులు వేయడం చూస్తున్నాం. ఎవరు ఎన్ని కుట్రలు...
కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఇక మరింత కష్టం అనిపిస్తుంది. దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్, ఇప్పుడు నాయకత్వ సంక్షోభంలో పడింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో క్రమంగా తగ్గుతున్న...
భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గంపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో కాపులు బలమైన సామాజిక వర్గంగా ఉన్నారు. ప్రస్తుతానికి కాపు ఓటు...