కేరళలో కొండచరియలు విరిగిపడి 15 మంది దుర్మరణం:
కేరళలోని మున్నార్ లో కొండచరియలు విరిగిపడి 15 మంది చనిపోయారు, ఇంకో 60 మంది ఆ కొండచరియలు మధ్య చిక్కుకున్నట్లుగా తెలుస్తుంది ఇంకా వివరాలు తెలియాల్సిఉంది. ముఖ్యమంత్రి...
కేరళలోని మున్నార్ లో కొండచరియలు విరిగిపడి 15 మంది చనిపోయారు, ఇంకో 60 మంది ఆ కొండచరియలు మధ్య చిక్కుకున్నట్లుగా తెలుస్తుంది ఇంకా వివరాలు తెలియాల్సిఉంది. ముఖ్యమంత్రి...
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం ధరలు రెట్టింపు చెయ్యడంతో రాష్ట్రంలో భారీగా పెరిగిన మద్యం రేట్లతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు.సంపూర్ణ మద్యనిషేదం చేసే దిశలో భాగంగా రాష్టవ్య్రాప్తంగా మద్యం...
నీ నల్లని శిరోజాల నదిలోప్రతి ఉదయం తురుముకొస్తావ్ పూల పడవలను,అవి మోసుకొచ్చే పరిమళాలనుగాలి కూలీలు నా హృదయపు గిడ్డంగుల్లో దింపిపోతారు….. నీ కళ్ళు నిజంగా అయస్కాంతాలే,కావాలంటే పైన...
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడుగా సోము వీర్రాజు నియామకం జరిగాక రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి మరియు కోస్తాంధ్రలో...
ఢీల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ హనీ బాబు ను బీమా కోరేగావ్ కేసులో అరెస్టు చేసిన పోలీసులు ఇవాళ ఉదయం ఆయన భార్య ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఎటువంటి...
కోవిడ్ 19 నివారణ చర్యల్లో భాగంగా సినీ నటుడు నానీ ఒక ప్రజా ప్రయోజనార్ధం ఒక టీవీ ప్రకటన విడుదల చేసారు.కరోనా నుంచి కోలుకున్న బాధితులు ప్లాస్మా...
దుబ్బాక శాశన సభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి హైదరాబాద్ లో ఒక ప్రయివేట్ హాస్పిటల్ లో మృతి చెందారు.1961 జన్మించిన ఆయన మొదట మొదటి నుంచీ ప్రజా ఉద్యమాల్లో...
అమరావతినే రాజధాని కొనసాగించాలని టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజధాని రైతులకు న్యాయం చేయడానికి తమ ముందున్న మార్గాలను టీడీపీ పరిశీలిస్తోంది....
జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గా మనోజ్ సిన్హా ని నియమిస్తూ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. మనోజ్ సిన్హా గతంలో 2014-19 కాలంలో...
చంద్రబాబు కి దమ్ముంటే విశాఖపట్నంలో తమ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి గెలవాలని హోంమంత్రి మేకతోటి సుచరిత సవాల్ విసిరారు. నిన్న హైదరాబాదులో జరిగిన విలేకర్ల సమావేశంలో...