విజయవాడ వాసులకు దుర్గ గుడి వద్ద ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. కనకదుర్గమ్మ గుడి వద్ద ఫ్లైఓవర్ సెప్టెంబర్ 4వ తేదీన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల...
Read moreDetails42 మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్న హైదరాబాద్ జంట పేలుళ్లు జరిగి నేటికి 13 సంవత్సరాలు పూర్తయింది. లుంబినీ పార్క్, గోకుల్ చాట్ ల వద్ద ఏక...
Read moreDetailsఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా 15 మెడికల్ కళాశాల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. రాజమండ్రి, అమలాపురం, ఏలూరు, విజయనగరం, మచిలీపట్నం, గురజాల, బాపట్ల, మార్కాపురం, పాడేరు పులివెందుల, నంద్యాల,...
Read moreDetailsవైకాపా లోనే ఉంటూ పార్టీపై తిరుగుబాటు స్వరం వినిపిస్తున్న ఎంపీ రఘురామ కృష్ణంరాజు కి పౌరుషం ఉంటే రాజీనామా చేయాలని మంత్రి అవంతి శ్రీనివాస్ సవాల్ విసిరారు....
Read moreDetailsయస్ పి బాలసుబ్రహ్మణ్యం కి నెగటివ్ వచ్చింది అనే వార్త నిన్న సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేసింది. ఆ వార్తలపై SPB కొడుకు యస్.పి.చరణ్ స్పందించారు....
Read moreDetailsపేదవాడికి కష్టమొస్తే సినిమాల్లో హీరోలు వెంటనే అండగా నిలబడి ఆ కష్టాన్ని తీర్చి ప్రేక్షకుల మనసు గెలుచుకుంటారు.
Read moreDetailsతెలంగాణలో అధికారంలో ఉన్న T. R. S. లో నెమ్మదిగా ఒక వర్గం అసంతృప్తి గళం వినిపించడంతో పార్టీలో కలకలం మొదలయింది. పార్టీ ఏకఛత్రాధిపత్యంకి వెళ్లిపోయిందని కొంతమంది...
Read moreDetailsతెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు తెరదించేందుకు కేంద్రం ప్రతిపాదించిన అపెక్స్ కమిటీ భేటీ వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 25వ తేదీన...
Read moreDetailsకృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో అధికార పార్టీలో వర్గపోరు మొదలైంది. పార్టీ స్థాపించిన నాటి నుండి నియోజకవర్గంలో పనిచేస్తున్న దుట్టా రామచంద్ర రావుకి అధికారికంగా టిడిపి ఎమ్మెల్యే అయి...
Read moreDetailsకొన్నేళ్ళ క్రితం సినిమా ప్రదర్శనకు ముందు మద్యపానం ధూమపానం పై ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనలో క్యాన్సర్ వ్యాధి సోకడం వలన తన రెండు గాజులు అమ్ముకోవాల్సి...
Read moreDetails