ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఒక కార్యక్రమంలో ఆయన చేసిన ప్రసంగంపై జనసేన కార్యకర్తలు...
Read moreDetailsఆంద్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడుగా సోము వీర్రాజు నియామకం తర్వాత టీడీపీకి మరింత కష్టాలు పెరిగినట్టు చాలామంది అభిప్రాయ పడుతున్నారు. దశాబ్దాలుగా టీడీపీతో అనుబంధం ఉన్న కొంతమంది టీడీపీ...
Read moreDetailsమాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కు వరుస కష్టాలు తప్పడం లేదని పార్టీ శ్రేణులు ఆందోళనలో ఉన్నాయి.రాజధాని వికేంద్రీకరణ పేరుతో ఆయన కలల సౌధాన్ని కూల్చిన వైసీపీ ప్రభుత్వం...
Read moreDetailsకోవిడ్ కారణంగా ఆర్టీసీ కనీవినీ ఎరుగని నష్టాలు ఎదుర్కొంటున్నప్పటికీ.. 52వేల మంది ఉద్యోగులకు జీతాలు అందుతున్నాయి. కాంట్రాక్టు సిబ్బందిని రెగ్యులరైజ్ చేశారు. ఇటీవలే 2013 పే స్కేల్...
Read moreDetailsనగరవాసులకు అంతర్జాతీయ స్థాయి నిర్మాణం మరికొద్ది రోజుల్లో స్వాగతం పలుకనుంది. తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్ మెట్రో నగరానికి ఒక్కొక్కటిగా తలమానికమైన ప్రాజెక్టులను అందిస్తుంది. మెట్రో రైల్ వచ్చిన...
Read moreDetails"మా తెలుగు తల్లికి మల్లెపూదండమా కన్న తల్లికి మంగళారతులు" అనే గీతాన్ని, తెలుగు జాతీయ గీతంగా, తెలుగు జాతికి అందించిన శంకరంబాడి సుందరాచారి గారి 106వ జయంతి...
Read moreDetailsఏపీ ముఖ్యమంత్రి తనదైన శైలిలో సంక్షేమ పథకాలను అమలు చేయడమే కాకుండా నైపుణ్యం కలిగి వెనకబడిన చేతివృత్తుల వారిని ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో చేనేత కార్మికులను...
Read moreDetailsప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేసేసంక్షేమ పథకాలు కొందరి నిర్లక్ష్యం వల్ల అనుకున్న లక్ష్యాలను చేరడం లేదు. సంక్షేమ పథకాల లో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన...
Read moreDetailsఅమ్మోనియం నైట్రేట్ నిల్వల వలన జరగబోయే విధ్వంసం తలుచుకుంటే భయాందోళనలు కలిగిస్తున్నాయని, ఏదైనా అనుకోని సంఘటనలు జరిగిన తర్వాత బాధపడటం కంటే ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమమని...
Read moreDetailsకేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కి కరోనా సోకింది. ఇప్పుడు కరోనా సోకడం సర్వసాధారణం విషయం. కానీ, గతంలో కరోనా విషయంలో ఆయన చేసిన వాక్యలను...
Read moreDetails