కోవిడ్ 19 నివారణ చర్యల్లో భాగంగా సినీ నటుడు నానీ ఒక ప్రజా ప్రయోజనార్ధం ఒక టీవీ ప్రకటన విడుదల చేసారు.
కరోనా నుంచి కోలుకున్న బాధితులు ప్లాస్మా దానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అందరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.
ఆయన చేస్తున్న ప్రచారం పై ఆయన అభిమానులు నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.సినీ నటులు సామాజిక బాధ్యత తో ఇటువంటి కార్యక్రమాలు చేస్తే నిజంగా ప్రజల హృదయాల్లో గుర్తిండిపోతారని ప్రశంసలు కురిపిస్తున్నారు.
Save a Life by Donating Your Plasma @NameisNani @TelanganaDGP @SCSC_Cyberabad @TelanganaCOPs pic.twitter.com/DssvCOPtyB
— Cyberabad Police (@cyberabadpolice) August 3, 2020