జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గా మనోజ్ సిన్హా ని నియమిస్తూ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. మనోజ్ సిన్హా గతంలో 2014-19 కాలంలో కేంద్ర మంత్రిగా పనిచేసారు.
గత లెఫ్టినెంట్ గవర్నర్ గిరీష్ చంద్ర ముర్ము రాజీనామా చేసిన నేపథ్యంలో రాష్ట్రపతి భవన్ సిన్హా ని కొత్త గవర్నర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.