• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Political News

Varahi VijayaYathra : జనసేన ప్రభుత్వంలో ముస్లింల జీవనప్రమాణ స్థాయిని పెంచుతాం : పవన్ కళ్యాణ్

Rama by Rama
June 20, 2023
in Political News
0 0
0
Varahi VijayaYathra : జనసేన ప్రభుత్వంలో ముస్లింల జీవనప్రమాణ స్థాయిని పెంచుతాం : పవన్ కళ్యాణ్
Spread the love

Varahi VijayaYathra : వారాహి విజయయాత్రలో భాగంగా మంగళవారం కాకినాడలో ముస్లిం ప్రతినిధులతో సమావేశమైన పవన్ కళ్యాణ్. ఎవరు ఏ మతాన్ని నమ్మినా, ఏ దేవుడిని పూజించినా ఎవరికీ ఇబ్బంది లేదు. కేవలం రాజకీయాల కోసం మతాన్ని వాడుకునే వారితోనే అందరికీ ఇబ్బంది అని జనసేన పార్టీ అధ్యకులు పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు.

భారతదేశంలో ముస్లింలు ఏనాటికీ మైనార్టీలు కాదు. ఈ దేశం మనందరిది అన్నారు. ముస్లింల భద్రం, గౌరవానికి ఏ మాత్రం భంగం వాటిల్లకుండా జనసేన పార్టీ చూసుకుంటుందని చెప్పారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ముస్లింల జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా, ఉపాధి అవకాశాలు పెరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

భారత దేశంలో సమాజం పేరు, రాజకీయ పార్టీలు వేరు. మైనార్టీలు అనగానే సంపూర్ణంగా అవకాశాలు ఉండవనే భావన మొదట మీ మనసులో నుంచి తొలగించండి. భారతదేశం కులాల సమాజం. ఒక్క దళితుల్లోనే 14 రకాల ఉప కులాలు ఉన్నాయి అని ఆయన వెల్లడించారు. రాజకీయాల్లోకి రావడానికి ముందు మఠాలు, మత ఘర్షణలపై చాలా అధ్యయనం చేశాను.

మత ప్రాతిపదిక భారతదేశం, పాకిస్థాన్ రెండు దేశాలుగా విడిపోవడం వరకు కుణ్ణంగా తెలుసుకున్నాను. మహమ్మద్ అలీ జిన్నా గారి హిందు, ముస్లింలు కలిసి ఉండలేరు.ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలని పెట్టిన ప్రతిపాదన మేరకు దేశ విభజన జరిగింది. దేశ విభజన సమయంలో మంది ఆడపడుచులు ఇబ్బందులు పడ్డారు. ఈ సమయంలో జరిగిన మత ఘర్షణల వల్ల దాదాపు రూ. 10 లక్షల మంది మరణించారు.

కొంతమంది హిందువులు పాకిస్థాన్ లో ఉండిపోతే ముస్లింలు కొంతమంది భారతదేశంలో ఉండిపోయారు. పాకిస్థాన్ లో హిందువులపై దాడులు జరుగుతాయి. బలవంతంగా మత మార్పిడిలు జరుగుతాయి. ఎదురు తిరిగితే చంపేస్తారు. ఇక్కడ మాత్రం ఒక ముస్లింకు అన్యాయం జరిగినా ఇంకో హిందువు అండగా నిలబడతాడు. ముస్లింలు కూడా మా సోదరులు అనుకోబట్టే అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి అయ్యారు. అజారుద్దీన్ భారత్ క్రికెట్ జట్టుకు కెప్టెన్ అయ్యారు.

వ్యక్తుల్లో మంచి, చెడులు గురించి మాట్లాడుకోవాలి తప్పితే మతం గురించి కాదు. పూర్వం భారతదేశంలో ఇస్లాం మతం రాకమునుపు మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని శైవులు, వైష్ణవులు కొట్టుకున్నారు. ఏ మతంలోనైనా విపరీతవాదాన్ని అందరం ముక్త కంఠంతో ఖండించాలి అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.


Spread the love
Tags: AP NewsBjpChandrababuNaiduJanaSainikJanasenaJanasena veera mahilaluNadendla ManoharNadendla Manohar about Varahi AmbulanceNagababuPawan KalyanPawan Kalyan in Varahi VijayaYatraPawan Kalyan in Varahi YatraPawan Kalyan Meeting with MuslimsPawan Kalyan Meeting with Veera MahilaluTelanganaVarahi for Election BattleVarahi VijayaYathraYCPYSJagan
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.