• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Life Style

Richest Woman : అత్యంత సంపన్నురాలైన మహిళ.. ఆమె విజయం వెనుక కారణాలు ఏంటో తెలుసా..!?

Rama by Rama
June 1, 2023
in Life Style, Special Stories
0 0
0
Richest Woman : అత్యంత సంపన్నురాలైన మహిళ.. ఆమె విజయం వెనుక కారణాలు ఏంటో తెలుసా..!?
Spread the love

Richest Woman : గెలుపు ఒక్కరి సొత్తు ఏమీ కాదు. ప్రతి ఒక్కరి జీవితంలో గెలుపు,ఓటములు ఉంటూనే ఉంటాయి. విజయానికి ఆడ,మగ తేడా లేదు. కష్టపడి పని చేస్తే విజయం ప్రతి ఒక్కరి సొంతం అవుతుంది. ఇప్పుడు మనం తెలుసుకోబోయే మహిళ 45 సంవత్సరాల వయసులోనే ఏకంగా 8700 కోట్ల రూపాయలు ఆస్తి సంపాదించారు.

ఆమె ఈ తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత సంపన్నురాలైన మహిళ కావడం ఇక్కడ గమనార్హం. ఆమె పేరు “మహిమా దాట్ల” యంగ్ బిజినెస్ ఉమెన్. మహిమా దాట్ల సక్సెస్ స్టోరీ ఎంతో మందికి స్ఫూర్తిదాయకమే కాకా మహిళలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు అని సమాజానికి చాటి చెప్పింది.

మహిమా దాట్ల లండన్ లోని వెబ్స్టర్ యూనివర్సిటీలో బిజినెస్ మేనేజ్మెంట్ లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. ఆమె హైదరాబాద్ కు చెందిన బయోలాజికల్ ఇ అనే ఫార్మా సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. రక్తం గడ్డ కట్టకుండా నిరోధించే హెపారిన్ మెడిసిన్ ద్వారా ఈ సంస్థ ప్రస్థానం కొనసాగింది. 

అయితే మహిమ దాట్ల తండ్రి ఆకస్మికంగా మరణించడం వల్ల తండ్రి తదనానంతరం ఆమె బయోలాజికల్ ఇ బాధ్యతలను స్వీకరించారు. ఈ బయోలాజికల్ సంస్థ నుండి..మీజిల్స్, టెటానస్, రుబెల్లా లాంటి ప్రమాదకరమైన వ్యాధులకు వ్యాక్సిన్లను ఇతర దేశాలకు సరఫరా చేస్తారు. ఈ సంస్థ వ్యాక్సిన్ లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం కూడా ఉంది. 

మహిమ దాట్ల తన తెలివితేటలతో కంపెనీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏడాది కాలంలోనే ఆస్తుల విలువ 1000 కోట్ల నుండి 8000 కోట్ల రూపాయలకు చేరుకునేలా కృషి చేశారు. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే..? టెటానస్ వ్యాక్సిన్ తయారు చేస్తున్న అతిపెద్ద సంస్థల్లో బయోలాజికల్ సంస్థ కూడా ఒకటి కావడం గమనార్హం.  

గత పది సంవత్సరాల్లో ఈ సంస్థ ద్వారా 200 కోట్లకు పైగా డోసులతో వ్యాక్సిన్లను సరఫరా చేయడమే కాకా.. కరోనా వ్యాక్సిన్ సైతం ఈ సంస్థ తయారు చేసింది. నిజానికి ఈ వ్యాక్సిన్ వల్లే మహిమ ఆస్తులు అంచనాలకు మించి రెట్టింపు అయ్యాయి. సంపన్నురాలైనా మహిళగా ఆమెను నిలబెట్టాయి. తెలంగాణ ,ఆంధ్ర ప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాలకు గాను అత్యంత సంపన్నురాలైన మహిళల్లో మహిమా దాట్ల పదో స్థానంలో ఉన్నారు.

 


Spread the love
Tags: Chanakya's Ethical Principles about MoneyGoogle trending topicsLifestyleMoney PlantsRichest WomanRichest Woman in Telugu StatesSocial media trending newsTrending News in TeluguWoman HealthWoman in cave alone for 500 days
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.