ఇప్పటివరకు ఒక లెక్క.. వీర్రాజు వచ్చాక ఒక లెక్క ..
దేశ రాజకీయాల్లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న బిజెపి, రాష్ట్ర సారథిగా సోమువీర్రాజుని నియమించిన తరువాత అత్యంత వేగంగా పార్టీ నిర్మాణంపై దృష్టిసారించింది. పార్టీ అధిష్టానం ఆలోచనల్ని ...
దేశ రాజకీయాల్లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న బిజెపి, రాష్ట్ర సారథిగా సోమువీర్రాజుని నియమించిన తరువాత అత్యంత వేగంగా పార్టీ నిర్మాణంపై దృష్టిసారించింది. పార్టీ అధిష్టానం ఆలోచనల్ని ...
గాజువాకలో ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన పదిహేడేళ్ళ బాలికపై ప్రేమోన్మాది దాడిచేసి హత్య చేసిన ఘటన బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ...
కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్టుంది కృష్ణా జిల్లాలో వైసీపీ పరిస్థితి. టీడీపీలో కీలకమైన నాయకులని చేర్చుకునే క్రమంలో సొంత పార్టీలోనే కొత్త తలనొప్పులు ...
అనంతపురం జిల్లాలో చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ముంపు గ్రామాల ప్రజలకు పరిహారం, పునరావాసం, భృతి ప్రక్రియ పూర్తి చేయకుండానే ఇళ్లు ఖాళీ చేయాలని ప్రభుత్వం ఒత్తిడి చేసి, ...
మహానుభావుల స్మరణలో జనసేన ఎప్పుడూ ముందు ఉంటుంది. నిజానికి ఆంధ్రప్రదేశ్లో నాయకులు అంటే ఎన్టీఆర్ వై ఎస్ ఆర్ మాత్రమే గుర్తు రావడం సహజం. ఎందుకు అంటే ...
అధికార పక్షం, ప్రతిపక్షం "60-40 ఒప్పందం" అనే టాక్ ఉంది. అంటే బయటికి ఎన్ని తిట్టుకున్నా వెనక మాత్రం వీళ్లిద్దరూ ఒకటే అనేది చాలామంది ప్రజల భావన. ...
స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న అపర మేధావి నారా లోకేష్ పోలవరంపై మాట్లాడుతున్న మాటలు చూస్తే ఆయనకు వున్న జ్ఞానం బయట పడుతోందని రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి అనిల్ ...
కర్నూలు శ్రీశైలం డ్యాంకు ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరించారు. డ్యాం ప్లంజ్ పూల్ కింద భారీగా గుంతలు ఏర్పడ్డాయి. 6, 8 గేట్ల వద్ద గుంతలు ...
ఎన్నికల కమిషన్ ను "చంద్రబాబు - నిమ్మగడ్డ జాయింట్ కమిషన్" గా మార్చారని, రాజ్యాంగ వ్యవస్థల్ని నిమ్మగడ్డ-నారా చంద్రబాబు భ్రష్టు పట్టిస్తున్నారని, ఎన్నికలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ...
రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నామని కొరియాకు చెందిన ప్రముఖ స్టీల్ ఉత్పత్తి సంస్థ ‘‘పోస్కో’’ వెల్లడించింది. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్.జగన్తో పోస్కో ప్రతినిధులు భేటీ అయ్యారు. ...