ప్రాణం పోతే గాని జగన్ స్పందించరా ?
కొండ చరియలు విరిగి పడిన ఘటనపై ముఖ్యమంత్రి జగన్ అధికారుల నిర్లక్ష్యంపై ఎందుకు స్పందించలేదని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ ప్రశ్నించారు. నిర్లక్ష్యంగా ఉన్న ...
కొండ చరియలు విరిగి పడిన ఘటనపై ముఖ్యమంత్రి జగన్ అధికారుల నిర్లక్ష్యంపై ఎందుకు స్పందించలేదని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ ప్రశ్నించారు. నిర్లక్ష్యంగా ఉన్న ...
అమరావతి శంకుస్థాపన అంశం నేపథ్యంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలు చేశారు. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు ఏంచేశారని ప్రశ్నించారు. కనీసం కృష్ణానది ...
ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబట్టినందుకు, తమ కుటుంబంపై వైసీపీ ప్రభుత్వం కక్ష కట్టిందని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మండిపడ్డారు. ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టినా తాము వెనకడుగు ...
సంక్షేమ పథకాల్లో తనదైన దూకుడు ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మరో బీమా పథకానికి శ్రీకారం చుట్టారు. పేద కుటుంబాలకు అండగా ఉండేలా వైయస్సార్ బీమా పథకాన్ని ...
ఒక పక్క కోవిడ్ కారణంగా వ్యాపార వాణిజ్య కలాపాలు అంతంతమాత్రంగానే నడుస్తున్నాయి. చాలా సంస్థలు ఉద్యోగులను తొలగించడం వలన మధ్యతరగతి వారిలో చాలామందికి ఉపాధి లేని పరిస్థితి. ...
రాష్ట్ర వ్యాప్తంగా అస్తవ్యస్తంగా ఉన్న రోడ్ల పరిస్థితి చక్కదిద్దాలని గత వారంలో ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు ఇచ్చి 2వేల కోట్ల రూపాయలు నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన ...
విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో పోలీసు అమరవీరుల సంస్మరణ సభలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ముందుగా పోలీసు అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం ముఖ్యమంత్రి ...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అగ్రకుల పెత్తనం పెరిగింది అని వాదించేవారికి కొద్దిగా సంతోషం కలిగించే వార్తలు రెండు రోజుల నుంచి వినపడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ తమ నూతన అధ్యక్షుడిగా ...
జనాభాలో అధిక శాతం ఉన్న బీసీలను ఆకట్టుకోవడానికి అన్ని పార్టీలు తాయిలాలు ప్రకటిస్తూ ఉంటాయి. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకీ అండగా నిలిచిన బీసీలకు రాజకీయంగా అవకాశాలు ఇచ్చినా.. ...
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరోసారి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి రాష్ట్రంలో జాతీయరహదారుల అభివృద్ధి మరియూ రాష్ట్ర రహదారుల నిధులకి సంబంధించి విన్నపాలు వినపించారు. విజయవాడలో ఫ్లై ...