గణేష్ ఉత్సవాల నిర్వహణకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశ పూర్వక కుట్రలు చేస్తోందని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఉత్సవాల నిర్వహణ పై స్పష్టత లేని యంత్రాంగం నిర్వాహకులను బెదిరింపులకు గురి చేస్తున్నారని, ఆంక్షల పేరిట అక్రమ కేసులు బనాయిస్తే ...
తెలంగాణ రాజకీయాల నుంచి కేసీఆర్ తప్పుకోనున్నారా? ఆయన దృష్టి ఇపుడు ఢిల్లీ రాజకీయాలపై పడిందా అంటే.. అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాష్ట్ర బాధ్యతలన్నీ తన కుమారుడు కేటీఆర్ కి అప్పగించి ఇకపై హస్తినలో చక్రం తిప్పాలని ఆయన నిర్ణయానికి వచ్చినట్లు ...
కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్న క్రమంలో లాక్ డౌన్ కొనసాగిస్తున్నట్లుగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తూనే వస్తున్నాయి. దేశంలో కొన్ని రాష్ట్రాల్లో కరోనా ఉధృతి అధికంగా ఉంటే, కొన్ని చోట్ల కొంతమేరకు అదుపులో వున్నట్టు మనకి రోజువారీ లెక్కలు చెబుతూనే ...
బీజేపీ నేత గుడివాక రామాంజనేయులు నిన్న అక్రమ మద్యం తరలిస్తూ దొరికిపోయారు. ఆయన నల్గొండ జిల్లా చిట్యాల నుండి కారులో మద్యం తరలిస్తూ గుంటూరు ఏఈఎస్ చంద్రశేఖర్రెడ్డి జరిపిన దాడుల్లో చిక్కారు. దాడి జరిగిన సమయంలో ఆయన వద్ద ఆరు లక్షల ...
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన సంగతి అందరికి తెలిసిందే. ఆయన నిష్క్రమణ పై ఇప్పటికీ చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఆయన అభిమానులు ధోనీ వీరోచిత ఇన్నింగ్స్ గురించి చర్చించుకుంటున్నారు. ఆయన హయాంలో భారత ...
74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు యావత్ దేశం ఘనంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఎర్రకోటపై ఏర్పాటు చేసిన మువ్వన్నెల జాతీయ జెండాను ప్రధాని నరేంద్ర మోదీ ఎగురవేశారు, వివిధ ధళాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రధాని జాతినుద్దేశించి ఉద్వేగంగా ప్రసంగించారు… ...
అధికారంలోకి వచ్చిన దగ్గరనుండి గత ప్రధానులు చేయని ఎన్నో పనులను చేస్తూ ముందుకెళ్తున్న ప్రధాని మోడీ మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో బిజెపి తరపున ప్రధాని గా చేసిన వాజ్ పేయి 2268 రోజులు ప్రధానిగా పని చేయగా, నేడు మోడీ ...
కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కి కరోనా సోకింది. ఇప్పుడు కరోనా సోకడం సర్వసాధారణం విషయం. కానీ, గతంలో కరోనా విషయంలో ఆయన చేసిన వాక్యలను గుర్తు చేస్తూ నెటిజన్లు ఆయనను ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ అయనేమన్నారు? ఆత్మనిర్భర్ భారత్ ...
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాద్ దేశంలోనే భిన్నమైన విధానాలతో దూసుకుని పోతున్నారు.పగ్గాలు చేపట్టిన కొత్తలోనే శాంతి భద్రతలుపై కఠినమైన నిర్ణయాలు తీసుకుని ప్రజల మన్ననలు పొందిన యోగి ఇప్పుడు తీసుకున్న నిర్ణయంతో మరోసారి ప్రజల మన్ననలు పొందారు. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ...