ఏపీ ప్రభుత్వానికి మరోసారి సుప్రీంకోర్టులో చుక్కెదురు
జగన్ సర్కార్ కి కోర్టుల్లో ఎదురుదెబ్బల పరంపర ఆగడంలేదు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోసారి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆంగ్లమాధ్యమం అంశంలో రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులపై ఏపీ ...
జగన్ సర్కార్ కి కోర్టుల్లో ఎదురుదెబ్బల పరంపర ఆగడంలేదు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోసారి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆంగ్లమాధ్యమం అంశంలో రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులపై ఏపీ ...
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో రోజుకో మలుపు తిరుగుతున్న రాజధాని అంశంపై ప్రతిపక్ష పార్టీలని వైసీపీ ఆత్మరక్షణలోకి నెట్టింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న అధికార వికేంద్రీకరణ మరియ ...
న్యాయంగా తమకు రావాల్సిన కౌలు మొత్తం అడిగేందుకు CRDA కార్యాలయానికి వెళ్లిన 180 మంది రైతులను పోలీసులు అరెస్టు చేయడాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్రంగా ...
కనపడే అపజయాల వెనుక జగన్మోహన్ రెడ్డి సర్కారు నైతిక విజయం సాదించిందా అంటే.. అవుననే సమాధానం వస్తోంది కొన్ని సందర్భాల్లో అమరావతి రాజధాని పోరాటంలో టీడీపీ తనమునకలుగా ...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా 15 మెడికల్ కళాశాల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. రాజమండ్రి, అమలాపురం, ఏలూరు, విజయనగరం, మచిలీపట్నం, గురజాల, బాపట్ల, మార్కాపురం, పాడేరు పులివెందుల, నంద్యాల, ...
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు తెరదించేందుకు కేంద్రం ప్రతిపాదించిన అపెక్స్ కమిటీ భేటీ వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 25వ తేదీన ...
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో అధికార పార్టీలో వర్గపోరు మొదలైంది. పార్టీ స్థాపించిన నాటి నుండి నియోజకవర్గంలో పనిచేస్తున్న దుట్టా రామచంద్ర రావుకి అధికారికంగా టిడిపి ఎమ్మెల్యే అయి ...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి కంటే సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారు. దశల వారీగా అమలు చేస్తున్నా, సంక్షేమ పథకాల ఫలాలు లబ్దిదారుల ఖాతాలోకి చేరడంతో ...
డిసెంబర్ 1వ తేదీ నాటి నుండి రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగిన ప్రతి ఇంటికి నాణ్యత కలిగిన బియ్యాన్ని సరఫరా చేస్తామని, సరఫరా కొరకు 9260 వాహనాలు ...
కరోనా కాలంగా ఆరు నెలలుగా కుంటుపడిన పర్యాటక వ్యవస్థకు ఊతమిచ్చే దిశగా చర్యలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనిపై సచివాలయంలో టూరిజం, స్పోర్ట్సు, కల్చరల్, ...