Food Poisoning : మహబూబాబాద్ జిల్లాలోని గురుకుల పాఠశాలలో 50 మంది విద్యార్థినులు కలుషిత ఆహారం తిని వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే పాఠశాల సిబ్బంది విద్యార్థినులకు పాఠశాలలో ప్రాథమిక చికిత్స చేసి, తర్వాత మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి ...