తెగులు మీడియా..
ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకు మీడియా పాత్ర అత్యంత కీలకం. ప్రజల తరపున ఉండాల్సిన వ్యవస్థలు పార్టీల వైపు ఉంటే జరిగే నష్టం అపారంగా ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ...
ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకు మీడియా పాత్ర అత్యంత కీలకం. ప్రజల తరపున ఉండాల్సిన వ్యవస్థలు పార్టీల వైపు ఉంటే జరిగే నష్టం అపారంగా ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ...
మహానుభావుల స్మరణలో జనసేన ఎప్పుడూ ముందు ఉంటుంది. నిజానికి ఆంధ్రప్రదేశ్లో నాయకులు అంటే ఎన్టీఆర్ వై ఎస్ ఆర్ మాత్రమే గుర్తు రావడం సహజం. ఎందుకు అంటే ...
స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న అపర మేధావి నారా లోకేష్ పోలవరంపై మాట్లాడుతున్న మాటలు చూస్తే ఆయనకు వున్న జ్ఞానం బయట పడుతోందని రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి అనిల్ ...
ఎన్నికల కమిషన్ ను "చంద్రబాబు - నిమ్మగడ్డ జాయింట్ కమిషన్" గా మార్చారని, రాజ్యాంగ వ్యవస్థల్ని నిమ్మగడ్డ-నారా చంద్రబాబు భ్రష్టు పట్టిస్తున్నారని, ఎన్నికలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతులకు బేడీలు వేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కు మరో అప్రదిష్ట మూటగట్టారని చెప్పారు. ఇందుకు ...
అమరావతి: ఏపీలో పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ, పురపాలక, నగరపాలక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని ...
వైసీపీ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడితే భయపడే సమస్యే లేదు. మీరు అక్రమంగా కేసులు పెడతారని తెలుసు. మేము దానికి సిద్ధమయ్యే ఉన్నాం. చట్టబద్ధంగా వ్యవహరించాల్సిన పోలీసులు, ...
టిడిపి నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని అంటున్నారు రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి అనిల్ కుమార్ యాదవ్.. పోలవరం ప్రాజెక్ట్ వ్యయంపై తాజాగా కేంద్రం వేస్తున్న కొర్రీలకు చంద్రబాబు ప్రభుత్వ ...
చూస్తుంటే వైసీపీ టీడీపీ మరో కొత్త డ్రామా మొదలు పెట్టినట్లు ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గరినుండి కరకట్ట మీద చంద్రబాబు ఇల్లు అక్రమ కట్టడమనీ కూల్చేస్తామంటూ ...
విభజన నష్టాన్ని అధిగమించే సంపద సృష్టి కేంద్రంగా, యువత ఉద్యోగ అవకాశాల కార్యస్థానంగా మన రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరిగి నిన్నటికి 5ఏళ్లు..మూడున్నరేళ్లుగా నిరాఘాటంగా సాగిన ...