రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్న తర్వాత రాగ ద్వేషాలకు అతీతంగా పనిచేస్తానని నిరూపించారు ముఖ్యమంత్రి జగన్. రాజకీయంగా ప్రత్యర్ధి పార్టీకి చెందిన వారైనా రాష్ట్రంలో ప్రతి పౌరుడు ప్రభుత్వం నుండి సహాయం పొందగలగాలి. వివరాల్లోకి వెళితే, పిఠాపురంలో పవన్ అభిమాని అయిన ...
మహిళా స్వావలంబన దిశగా వ్యవసాయం, పశుపోషణ, చేనేత, హస్తకళలు, ఆహార ఉత్పత్తులు, కిరాణా దుకాణాలు, చిరు వ్యాపారాలు, చేసుకునే మహిళలకు మరింత చేయూత తెచ్చేందుకు వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ముఖ్యమంత్రి నేడు ప్రారంభించారు. పై విధమైన వృత్తి వ్యాపారాలు చేసుకుంటున్న అక్కలకు ...
కోవిడ్ కారణంగా ఆర్టీసీ కనీవినీ ఎరుగని నష్టాలు ఎదుర్కొంటున్నప్పటికీ.. 52వేల మంది ఉద్యోగులకు జీతాలు అందుతున్నాయి. కాంట్రాక్టు సిబ్బందిని రెగ్యులరైజ్ చేశారు. ఇటీవలే 2013 పే స్కేల్ బకాయిలు రూ.800 కోట్లు విడుదల చేశారు. విలీనం తరువాత ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ...
సంక్షేమ పథకాలకు పెట్టిన పేరైన దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయుడుగా రాజకీయాల్లోకి ప్రవేశించిన జగన్ మోహన్ రెడ్డి ప్రజా నాయకుడిగా ఎదగడానికి పేదవాడి గుండె చప్పుడు తెలుసుకోవడానికి తండ్రి బాటలో పాదయాత్ర చేసి 2019 సార్వత్రిక ఎన్నికలలో విశేషమైన ...