బీసీలకు గాలం…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అగ్రకుల పెత్తనం పెరిగింది అని వాదించేవారికి కొద్దిగా సంతోషం కలిగించే వార్తలు రెండు రోజుల నుంచి వినపడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ తమ నూతన అధ్యక్షుడిగా ...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అగ్రకుల పెత్తనం పెరిగింది అని వాదించేవారికి కొద్దిగా సంతోషం కలిగించే వార్తలు రెండు రోజుల నుంచి వినపడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ తమ నూతన అధ్యక్షుడిగా ...
జనాభాలో అధిక శాతం ఉన్న బీసీలను ఆకట్టుకోవడానికి అన్ని పార్టీలు తాయిలాలు ప్రకటిస్తూ ఉంటాయి. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకీ అండగా నిలిచిన బీసీలకు రాజకీయంగా అవకాశాలు ఇచ్చినా.. ...
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరోసారి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి రాష్ట్రంలో జాతీయరహదారుల అభివృద్ధి మరియూ రాష్ట్ర రహదారుల నిధులకి సంబంధించి విన్నపాలు వినపించారు. విజయవాడలో ఫ్లై ...
భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో 4,450 కోట్ల మేర వివిధ రంగాలకు నష్టం వాటిల్లిందని, ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవాలని కోరుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు ...
రాష్ట్రంలో మీడియా సంస్థలు విశ్వసనీయత కోల్పోయాక ప్రధాన రాజకీయ పార్టీలు సోషల్ మీడియా పై ఎక్కువగా ఆధారపడ్డాయి. అధికారంలో ఉన్న వారు తాము సాధించిన విజయాల ప్రచారం ...
శాసనసభ, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, మీడియా ఈ పై నాలుగు వ్యవస్థలు రాజ్యాంగ బద్దంగా పరిపాలన సాగడానికి, పౌరుల హక్కులను పరిరక్షించడానికి, దేశ సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని ...
అటెన్షన్ పాలిటిక్స్.. డైవర్షన్ పాలిటిక్స్.. ఈ విషయాలలో మన నాయకులు పి.హెచ్.డిలు చేశారు అనిపిస్తుంది. ఏదైనా సమస్య చర్చలోకి వస్తే దాన్ని డైవర్ట్ చేయడానికి మరో కొత్త ...
ఏపి సిఎం జగన్ సోమవారం తాడేపల్లి లోని క్యాంపు ఆఫీస్ లో ఎనర్జీ సెక్టార్ మీద రివ్యూ నిర్వహించారు. ఈ మీటింగ్ కి ఎనర్జీ మినిస్టర్ బాలినేను ...
జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చారిత్రక పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు TTD వ్యవహార శైలి వల్ల ప్రతీ విషయంలో భక్తుల నుండి రాజకీయ నాయకులు ...
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు గళం ఎందుకు మూగబోయింది? అధ్యక్ష భాద్యతలు స్వీకరించాక ఒక రేంజ్ లో ప్రతిపక్ష టీడీపీ పై ఆయన దాడి ...