రాజధాని రైతులకు ప్రభుత్వం వార్షిక కౌలు తక్షణమే చెల్లించాలి: పవన్ కళ్యాణ్
న్యాయంగా తమకు రావాల్సిన కౌలు మొత్తం అడిగేందుకు CRDA కార్యాలయానికి వెళ్లిన 180 మంది రైతులను పోలీసులు అరెస్టు చేయడాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్రంగా ...
న్యాయంగా తమకు రావాల్సిన కౌలు మొత్తం అడిగేందుకు CRDA కార్యాలయానికి వెళ్లిన 180 మంది రైతులను పోలీసులు అరెస్టు చేయడాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్రంగా ...
కనపడే అపజయాల వెనుక జగన్మోహన్ రెడ్డి సర్కారు నైతిక విజయం సాదించిందా అంటే.. అవుననే సమాధానం వస్తోంది కొన్ని సందర్భాల్లో అమరావతి రాజధాని పోరాటంలో టీడీపీ తనమునకలుగా ...
సత్తెనపల్లి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తన నియోజకవర్గ పరిధిలో అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ ఈరోజు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్ సమర్పించినది సొంత పార్టీ కార్యకర్తలే ...
'ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం మొదలైతే పేదవాళ్లకు ఎక్కడ మంచి జరుగుతుందో అనే భయంతో ప్రతిపక్షం రకరకాల చోట్ల కేసులు వేయడం చూస్తున్నాం. ఎవరు ఎన్ని కుట్రలు ...
విజయవాడ వాసులకు దుర్గ గుడి వద్ద ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. కనకదుర్గమ్మ గుడి వద్ద ఫ్లైఓవర్ సెప్టెంబర్ 4వ తేదీన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల ...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా 15 మెడికల్ కళాశాల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. రాజమండ్రి, అమలాపురం, ఏలూరు, విజయనగరం, మచిలీపట్నం, గురజాల, బాపట్ల, మార్కాపురం, పాడేరు పులివెందుల, నంద్యాల, ...
వైకాపా లోనే ఉంటూ పార్టీపై తిరుగుబాటు స్వరం వినిపిస్తున్న ఎంపీ రఘురామ కృష్ణంరాజు కి పౌరుషం ఉంటే రాజీనామా చేయాలని మంత్రి అవంతి శ్రీనివాస్ సవాల్ విసిరారు. ...
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు తెరదించేందుకు కేంద్రం ప్రతిపాదించిన అపెక్స్ కమిటీ భేటీ వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 25వ తేదీన ...
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో అధికార పార్టీలో వర్గపోరు మొదలైంది. పార్టీ స్థాపించిన నాటి నుండి నియోజకవర్గంలో పనిచేస్తున్న దుట్టా రామచంద్ర రావుకి అధికారికంగా టిడిపి ఎమ్మెల్యే అయి ...
కరోనా కష్టం తొలగిపోయి అంతటా సుఖసంతోషాలు నిండాలని ప్రార్థిస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విద్య, విజ్ఞానం, వినయ ప్రదాత ...