అబద్ధాలను ప్రచారం చేయడం లో YS జగన్ సిద్ధహస్తులు : నారా లోకేష్
ఫేక్ ప్రామిస్ లను, అబద్ధాలను ప్రచారం చేయడంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ సిద్ధహస్తులని నారా లోకేష్ విమర్శించారు. కరోనాతో మరణించిన తండ్రి అంత్యక్రియలకు అంబులెన్స్ వాళ్ళు 85 ...
ఫేక్ ప్రామిస్ లను, అబద్ధాలను ప్రచారం చేయడంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ సిద్ధహస్తులని నారా లోకేష్ విమర్శించారు. కరోనాతో మరణించిన తండ్రి అంత్యక్రియలకు అంబులెన్స్ వాళ్ళు 85 ...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి కంటే సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారు. దశల వారీగా అమలు చేస్తున్నా, సంక్షేమ పథకాల ఫలాలు లబ్దిదారుల ఖాతాలోకి చేరడంతో ...
అమరావతి రాజధాని అంశం టిడిపి లో సంక్షోభానికి కారణం అయ్యేలా ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన చాలా మంది టిడిపి నాయకులు పార్టీ మారే ఆలోచనలో ...
డిసెంబర్ 1వ తేదీ నాటి నుండి రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగిన ప్రతి ఇంటికి నాణ్యత కలిగిన బియ్యాన్ని సరఫరా చేస్తామని, సరఫరా కొరకు 9260 వాహనాలు ...
ఆంధ్రప్రదేశ్లో రగులుతున్న రాజధాని వివాదం అంతతొందరగా ముగిసేలా లేదు. వికేంద్రీకరణను అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ తనకు తోచిన మార్గంలో చెయ్యాల్సిన ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ...
కరోనా కాలంగా ఆరు నెలలుగా కుంటుపడిన పర్యాటక వ్యవస్థకు ఊతమిచ్చే దిశగా చర్యలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనిపై సచివాలయంలో టూరిజం, స్పోర్ట్సు, కల్చరల్, ...
చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడుదల రజిని పై ప్రసారమాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత? నిజంగానే ఆమె సేవ చేస్తున్నారా లేక ప్రచారం మాత్రమే చేసుకుంటున్నారా? గత ఎన్నికల్లో ...
నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15,004 సచివాలయాల్లో డిజిటల్ లావాదేవీలు ప్రారంభం కాబోతున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లో డిజిటల్ పేమెంట్స్ను ముఖ్యమంత్రి వైయస్ జగన్ వర్చువల్ ...
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు న్యాయ రాజధానిగా ప్రకటించిన కర్నూల్ లో న్యాయానికి కరువు వచ్చింది. నాటి టిడిపి హయాంలో కర్నూలులోని ...
రాజధాని మాస్టర్ ప్లాన్ గృహ నిర్మాణ జోన్ లో మార్పులపై ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను గతంలో హైకోర్టు సస్పెండ్ చేసింది.దీనిపై సుప్రీం కోర్టులో ఏపీ సర్కారు 5 ...