బస్టాండా? లేక వైసీపీ కార్యాలయమా?
వైసీపీ నాయకుల బరితెగింపు ఇది ఒక నిదర్శనం.. అధికారుల నిర్లక్ష్యానికి ఇదో మచ్చుతునక.. నిద్ర వ్యవస్థలో ఆర్టీసీ అధికారులు.. పెడన నియోజవర్గానికి గత నెలలో ముఖ్యమంత్రి పర్యటన ...
వైసీపీ నాయకుల బరితెగింపు ఇది ఒక నిదర్శనం.. అధికారుల నిర్లక్ష్యానికి ఇదో మచ్చుతునక.. నిద్ర వ్యవస్థలో ఆర్టీసీ అధికారులు.. పెడన నియోజవర్గానికి గత నెలలో ముఖ్యమంత్రి పర్యటన ...
రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నామని కొరియాకు చెందిన ప్రముఖ స్టీల్ ఉత్పత్తి సంస్థ ‘‘పోస్కో’’ వెల్లడించింది. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్.జగన్తో పోస్కో ప్రతినిధులు భేటీ అయ్యారు. ...
తీవ్ర వాయుగుండం కారణంగా భారీ వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాణ నష్టం ఆస్తి నష్టం చోటుచేసుకోవడం దురదృష్టకరమని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం ...
అటెన్షన్ పాలిటిక్స్.. డైవర్షన్ పాలిటిక్స్.. ఈ విషయాలలో మన నాయకులు పి.హెచ్.డిలు చేశారు అనిపిస్తుంది. ఏదైనా సమస్య చర్చలోకి వస్తే దాన్ని డైవర్ట్ చేయడానికి మరో కొత్త ...
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం కొద్దిసేపటి క్రితం విశాఖ నర్సాపురం మధ్య తీరాన్ని తాకింది. గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో తీరాన్ని తాకిన వాయుగుండం పూర్తిగా ...
ఏపి సిఎం జగన్ సోమవారం తాడేపల్లి లోని క్యాంపు ఆఫీస్ లో ఎనర్జీ సెక్టార్ మీద రివ్యూ నిర్వహించారు. ఈ మీటింగ్ కి ఎనర్జీ మినిస్టర్ బాలినేను ...
జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చారిత్రక పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు TTD వ్యవహార శైలి వల్ల ప్రతీ విషయంలో భక్తుల నుండి రాజకీయ నాయకులు ...
రచ్చహః రచ్చస్య రచ్చోభ్యహ ఈపదం గత మార్చిలో వాయిదా వేసిన స్థానిక ఎన్నికల విషయంలో కరెక్టుగా సరిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ...
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడి తీవ్రవాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. ప్రస్తుతం విశాఖకు ఆగ్నేయంగా 430 కిలోమీటర్లు, కాకినాడకు ...
కొస్తాకు భారీ తుఫాన్ గండం పొంచివుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో నేడు రేపు కోస్తా, సీమల్లో భారీ వర్షాలు పడే ...