బీజేపీ నేత గుడివాక రామాంజనేయులు నిన్న అక్రమ మద్యం తరలిస్తూ దొరికిపోయారు. ఆయన నల్గొండ జిల్లా చిట్యాల నుండి కారులో మద్యం తరలిస్తూ గుంటూరు ఏఈఎస్ చంద్రశేఖర్రెడ్డి జరిపిన దాడుల్లో చిక్కారు. దాడి జరిగిన సమయంలో ఆయన వద్ద ఆరు లక్షల ...
ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 88 మంది మరణించగా, కొత్తగా మరో ఎనిమిది వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ 2,89,829 కేసులతో దేశంలోనే మూడో స్థానంలో ఉంది. కాగా గత ...
ఓ ప్రేయసి..!నేనిప్పుడు కొమ్మల చేతులూపుతూ, కేవలం ఉచ్వాసా నిశ్వాసల శరీర విధులు మాత్రమే నిర్వర్తించే ఓ నడిచే వృక్షాన్ని. నీకు తెలుసా…? నీవు లేకపోతే నేను వట్టి ప్రాణాన్నే అని,ప్రాణంతో ఉండటం అంటే అశోకవనంలో సీతలా ఆశతో చస్తూ బ్రతకటమే అని ...
తెలుగుదేశం పార్టీ ఘోరపరాజయం తర్వాత పార్టీలో నిండిన నైరాశ్యం పారద్రోలి ఉత్సాహం నింపడానికి పార్టీలో చర్చ జరుగుతున్నట్టు తెలిసింది . జిల్లాల్లో నాయకత్వం పై వైసీపీ నేతలు చేస్తున్న వత్తిడికి తలొగ్గి ఇప్పటికే చాలామంది పార్టీ మారారు. పార్టీ అగ్రనేతలు సైతం ...
శోభన్ బాబు - పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఆ కథ విని స్పందించలేదు. ఏంటా కథ? అసలింతకీ ఏం జరిగింది? అదృష్టం ఒకేసారి తలుపు తడుతుంది.దురదృష్టం తలుపు తీసే వరకు తడుతూనే ఉంటుంది.టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ మాస్ ఇమేజ్ కలిగిన ...
వివాదాస్పద సినీ క్రిటిక్ మహేష్ కత్తి అరెస్టుకి కారణాలు చాలానే ఉన్నాయి. మొదట్లో పవన్ ఫ్యాన్స్ తో మొదలైన వివాదంతో పాపులర్ అయిన ఈయన క్రమంగా తన ధోరణి మార్చుకున్నారు. మొదట్లో కొన్ని వర్గాల సానుభూతి పొందిన మహేష్ తర్వాత తన ...
వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు చేసిన ట్వీట్స్ వివాదానికి దారి తీశాయి. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై ఆయన వ్యంగ్యంగా కొన్ని కామెంట్స్ చేశారు. ఆంద్రప్రదేశ్ నాయకులకు తెలంగాణా లో పనేంటి ...
చిత్తూరు జిల్లాలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను తలకిందులుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి హాజరయ్యారు. దీనిపై జనసేన అధికార ప్రతినిధి శ్రీనివాస్ కూసంపూడి స్పందిస్తూ.. జాతీయ జెండాను తలక్రిందులుగా ఎగురవేయడం, లేదా అలా ఎగురవేసిన ...
రాష్ట్రంలో మీడియా పోరు పతాక స్థాయికి చేరింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఇప్పటికీ ఒక వర్గం మీడియా కక్షపూరితంగానే వ్యవహరిస్తోందని పార్టీ అభిమానులు ఆరోపిస్తున్నారు. ఉద్దేశ్య పూర్వకంగా తప్పుడు కథనాలను ప్రచారం చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించడం నైతిక విలువలకు ...
గోదావరి జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉన్న తోట త్రిమూర్తులు ఇప్పుడు కొత్త రాజకీయ ప్రయత్నం మొదలుపెట్టారు. ఎన్నికల అనంతరం పార్టీ మారిన త్రిమూర్తులు, పార్టీ ఆదేశాల ప్రకారం మండపేటపై దృష్టి సారించారు. టీడీపీలో ఓటమి తర్వాత ఆయన వైసీపీలో చేరిన ...