పక్కా ఇండ్లకు దారేది..?
పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో సుద్దగడ్డ కాల్వ వెనుక నిరుపేదలకు ఇచ్చిన ఇళ్లస్థలాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. ఇక్కడ దాదాపు 2500 కుటుంబాలకు ఇళ్లస్థలాలు ఇచ్చారు అని అంచనా. ...
పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో సుద్దగడ్డ కాల్వ వెనుక నిరుపేదలకు ఇచ్చిన ఇళ్లస్థలాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. ఇక్కడ దాదాపు 2500 కుటుంబాలకు ఇళ్లస్థలాలు ఇచ్చారు అని అంచనా. ...
2019 ఎన్నికల్లో పెడన నియోజకవర్గం లో వైసీపీ (జోగి రమేష్) విజయాన్ని అందుకోగా.. టీడీపీ (కాగిత కృష్ణ ప్రసాద్) రెండో స్థానం లో మరియు జనసేన (అంకెం ...
బ్రిటీష్ రాచరిక పాలన అంతరించి 75 ఏళ్ళు గడిచినా వారి వలసవాద పాలనకు ఇంకా మానని గాయాలుగా మిగిలిన సజీవ గుర్తులను ప్రధాని నరేంద్ర మోదీ తుడిచివేస్తున్నారు ...
కావలిలో వైసీపీ నేతల అరాచకాలకు బలైన కరుణాకర్ కుటుంబాన్ని పరామర్శించారు నారా లోకేష్. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి బినామీలైన జగదీశ్వర్ రెడ్డి, సురేష్ రెడ్డిలు ...
ప్రజలకు కోరినంత నాణ్యమైన ఇసుకను అందించేందుకు సవరించిన ఇసుక పాలసీని గురువారం రాష్ట్ర మంత్రివర్గం చర్చించి ఆమోదించనుంది. ఇసుక విధానం మెరుగుపరచడం కోసం సిఫార్సుల నిమిత్తం ముఖ్యమంత్రి ...
ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న కారణంగా రానున్న మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ ...
ఏపీలో ఈ నెల 2వ తేదీ నుంచి పాఠశాలలు తిరిగి పునఃప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కరోనా విజృంభణ మళ్ళీ మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 829 ...
వైసీపీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం కొన్నాళ్ళకు ఆ నిర్ణయం బెడిసికొట్టి మళ్లీ నిర్ణయం మార్చుకోవడం పరిపాటిగా మారింది. ఇప్పటికే మద్యం పాలసీని ఇసుక పాలసీని పునః ...
ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకు మీడియా పాత్ర అత్యంత కీలకం. ప్రజల తరపున ఉండాల్సిన వ్యవస్థలు పార్టీల వైపు ఉంటే జరిగే నష్టం అపారంగా ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ...
సమకాలీన రాజకీయాల్లో రాజకీయ పార్టీ నడపడం అంటే కష్టంతో కూడుకున్న పనే కావొచ్చు. కోట్లాది రూపాయల జూదంగా రాజకీయం మారిన క్రమంలో జనసేన పార్టీ భవిష్యత్ లో ...