ముంపు ప్రాంతాల్లో జనసేన బృందాల పర్యటన
గోదావరి వరద తో ప్రజలు తీవ్రంగా అగచాట్లు పాలవుతున్నారని, ప్రభుత్వం తగిన రీతిలో సహాయక చర్యలు చేపట్టడం లేదని, జనసేన నాయకులు స్పష్టం చేశారు. తూర్పు, పశ్చిమ ...
గోదావరి వరద తో ప్రజలు తీవ్రంగా అగచాట్లు పాలవుతున్నారని, ప్రభుత్వం తగిన రీతిలో సహాయక చర్యలు చేపట్టడం లేదని, జనసేన నాయకులు స్పష్టం చేశారు. తూర్పు, పశ్చిమ ...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికల అనంతరం జనసేన పార్టీ స్తబ్దుగా ఉండిపోయింది. స్వయంగా అధినేత పవన్ కళ్యాణ్ రెండు చోట్లా ఓటమి పాలవడంతో కేడర్లో తీవ్రమైన నిరాశ అలముకుంది. ...
వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కొన్ని ఆసక్తికర అంశాలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. తాను ఫోటో తీసిన మొదటి కెమెరా, ఆ కెమెరాతో ...
పవన్ కళ్యాణ్ మొదటి సినిమా.. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి టైటిల్స్ లో ఇతడే మన కళ్యాణ్ అని పడిన పేరు, రెండో చిత్రం గోకులంలో సీత ...
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు న్యాయ రాజధానిగా ప్రకటించిన కర్నూల్ లో న్యాయానికి కరువు వచ్చింది. నాటి టిడిపి హయాంలో కర్నూలులోని ...
వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు చేసిన ట్వీట్స్ వివాదానికి దారి తీశాయి. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై ...
చిత్తూరు జిల్లాలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను తలకిందులుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి హాజరయ్యారు. దీనిపై జనసేన అధికార ప్రతినిధి ...
రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్న తర్వాత రాగ ద్వేషాలకు అతీతంగా పనిచేస్తానని నిరూపించారు ముఖ్యమంత్రి జగన్. రాజకీయంగా ప్రత్యర్ధి పార్టీకి చెందిన వారైనా రాష్ట్రంలో ప్రతి పౌరుడు ...
"మా తెలుగు తల్లికి మల్లెపూదండమా కన్న తల్లికి మంగళారతులు" అనే గీతాన్ని, తెలుగు జాతీయ గీతంగా, తెలుగు జాతికి అందించిన శంకరంబాడి సుందరాచారి గారి 106వ జయంతి ...
రాయలసీమ ఎత్తిపోతల పథకం లాంటి నీటిప్రాజెక్టుల విషయంలో ఇరువురు సిఎంల మధ్య మంచి సఖ్యతే ఉంది కాబట్టి, ఒకసారి సమావేశమై చర్చించుకుంటే సమస్య పరిష్కారమై పోతుంది. అలా ...