వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కొన్ని ఆసక్తికర అంశాలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. తాను ఫోటో తీసిన మొదటి కెమెరా, ఆ కెమెరాతో తీసిన మొదటి ఫోటో ఇది అంటూ 2 ఫోటోలను ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ...
పవన్ కళ్యాణ్ మొదటి సినిమా.. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి టైటిల్స్ లో ఇతడే మన కళ్యాణ్ అని పడిన పేరు, రెండో చిత్రం గోకులంలో సీత టైటిల్స్ లో పవన్ కళ్యాణ్ అని వేసారు.దానికి కారణమైన వ్యక్తి ఎవరో ఇప్పుడు ...
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు న్యాయ రాజధానిగా ప్రకటించిన కర్నూల్ లో న్యాయానికి కరువు వచ్చింది. నాటి టిడిపి హయాంలో కర్నూలులోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో అత్యాచారానికి గురై ఆపై హత్య చేయబడిన 14 ...
వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు చేసిన ట్వీట్స్ వివాదానికి దారి తీశాయి. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై ఆయన వ్యంగ్యంగా కొన్ని కామెంట్స్ చేశారు. ఆంద్రప్రదేశ్ నాయకులకు తెలంగాణా లో పనేంటి ...
చిత్తూరు జిల్లాలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను తలకిందులుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి హాజరయ్యారు. దీనిపై జనసేన అధికార ప్రతినిధి శ్రీనివాస్ కూసంపూడి స్పందిస్తూ.. జాతీయ జెండాను తలక్రిందులుగా ఎగురవేయడం, లేదా అలా ఎగురవేసిన ...
రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్న తర్వాత రాగ ద్వేషాలకు అతీతంగా పనిచేస్తానని నిరూపించారు ముఖ్యమంత్రి జగన్. రాజకీయంగా ప్రత్యర్ధి పార్టీకి చెందిన వారైనా రాష్ట్రంలో ప్రతి పౌరుడు ప్రభుత్వం నుండి సహాయం పొందగలగాలి. వివరాల్లోకి వెళితే, పిఠాపురంలో పవన్ అభిమాని అయిన ...
"మా తెలుగు తల్లికి మల్లెపూదండమా కన్న తల్లికి మంగళారతులు" అనే గీతాన్ని, తెలుగు జాతీయ గీతంగా, తెలుగు జాతికి అందించిన శంకరంబాడి సుందరాచారి గారి 106వ జయంతి నేడు. వాల్మీకి రామాయణాన్ని ఆయన తెనుగీకరించారు. ఆయన గొప్పతనం ఏమిటంటే, పుట్టుకతో బ్రాహ్మణుడు. ...
రాయలసీమ ఎత్తిపోతల పథకం లాంటి నీటిప్రాజెక్టుల విషయంలో ఇరువురు సిఎంల మధ్య మంచి సఖ్యతే ఉంది కాబట్టి, ఒకసారి సమావేశమై చర్చించుకుంటే సమస్య పరిష్కారమై పోతుంది. అలా చేయకుండా కోర్టుల్లో పిటీషన్లు వేయడం, కృష్ణా-గోదావరి బోర్డులకి ఫిర్యాదులు చేయడం వెనుక అసలు ...
మెర్లపాలెం గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త నల్లా లక్ష్మీపతి ఇటీవలి హఠాత్తుగా మరణించారు.అయన మరణించిన రెండు రోజులుకే బాధతో అయన తండ్రి నల్లా నాగేశ్వరరావు గారు కూడా కన్నుమూసారు.ఒకేసారి ఇద్దరి మరణాలతో అ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. పరిస్థితి తెలుసుకున్న ...
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ అసలు ఇప్పుడేం చేస్తున్నారు?కేంద్ర సర్వీసుల నుంచి రాజీనామా చేసి క్రియాశీలక రాజకీయాల్లో అడుగుపెట్టిన లక్ష్మీ నారాయణ రాజకీయ జీవితంపై అనేక ఊహాగానాలు వస్తున్నాయని తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు కొద్దో గొప్పో ఆదరణ ఉంది. ...