రైతులకి మీటర్ల వల్లే ఉపయోగం: సిఎం జగన్
ఏపి సిఎం జగన్ సోమవారం తాడేపల్లి లోని క్యాంపు ఆఫీస్ లో ఎనర్జీ సెక్టార్ మీద రివ్యూ నిర్వహించారు. ఈ మీటింగ్ కి ఎనర్జీ మినిస్టర్ బాలినేను ...
ఏపి సిఎం జగన్ సోమవారం తాడేపల్లి లోని క్యాంపు ఆఫీస్ లో ఎనర్జీ సెక్టార్ మీద రివ్యూ నిర్వహించారు. ఈ మీటింగ్ కి ఎనర్జీ మినిస్టర్ బాలినేను ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షల నిర్వహణపై విద్యార్ధులు, వారి తల్లితండ్రుల్లో నెలకొన్న ఆందోళనను రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి పరిగణనలోకి తీసుకోవాలి. ...
2019 ఎలక్షన్ ముందు జనసేన తరుపున టివి చర్చల్లో పాల్గొంటూ బాగా పాపులర్ అయిన అద్దేపల్లి శ్రీధర్, ఆ ఎలక్షన్ లో జనసేన ఓటమి తరవాత కొన్ని ...
మూడేళ్లుగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గవర్నమెంట్ ఉపాధ్యాయులకి తీపికబురులాంటి బిల్లుపై శనివారం ఏపి సిఎం జగన్ సంతకం పెట్టారు. 29 ఫిబ్రవరి 2020 నాటికి మూడేళ్ళు ...
రాష్ట్రంలో కోవిడ్–19 (కరోనా వైరస్) నివారణ చర్యలపై సిఎం క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ రెడ్డి సమీక్ష జరిపారు. సమావేశంలో జగన్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న ...
ఆదాయానికి మించి ఆస్థుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డికి కొద్దిగా ఉపశమనం లభించింది. ఆస్థుల కేసును ప్రతి శుక్రవారం రోజున సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణ చేస్తుంది. అయితే, ముఖ్యమంత్రి ...
నాలుగేళ్లపాటు NDAలో పదవులు అనుభవించి ఆఖరి సంవత్సరంలో ప్లేటు ఫిరాయించి బొక్క బోర్లా పడ్డారు చంద్రబాబు. అంతేకాదు.. నువ్వు గోడ్డుమోతోడివి, పరిపాలన చేతకాదు. మా మొహం మీద ...
రైతు జన సంక్షేమం కోసం, పంటలను సస్యశ్యామలం చేసే అపూర్వ పథకానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2 వేల 400 కోట్ల రూపాయలతో వైయస్సార్ ...
మాటల తూటాలు వదిలే గుడివాడ శాశన సభ్యుడు రాష్ట్ర మంత్రి కొడాలి నానీ వ్యవహారశైలి అందరికీ తెలిసిందే. పార్టీలో, ఇటు ప్రభుత్వంలో కీలకమైన నేతగా ఆయన ప్రాధాన్యతపై ...
అమరావతి వేదిక గా జరుగుతున్న రాజకీయ దుమారం ఇప్పట్లో ఆగేలా లేదు. రాజధాని ప్రాంతంలో టీడీపీ నాయకులు ఇన్ సైడర్ ట్రేడింగ్ కి పాల్పడ్డారని ప్రభుత్వం ఇప్పుడు ...