జనసేన నేత ఇంటిపై వైసిపి నాయకుల దాడి…
అధికారాన్ని చూసుకుని రెచ్చిపోతున్నారు వైసీపీ శ్రేణులు. తిరుపతిలోని వెంకటరెడ్డి కాలనీలో డివిజన్లో మౌలిక వసతులు సరిగ్గా లేవంటూ అడిగినందుకు జనసేన నేత ఇంటిపై దాడికి తెగబడ్డారు వైసిపి ...
అధికారాన్ని చూసుకుని రెచ్చిపోతున్నారు వైసీపీ శ్రేణులు. తిరుపతిలోని వెంకటరెడ్డి కాలనీలో డివిజన్లో మౌలిక వసతులు సరిగ్గా లేవంటూ అడిగినందుకు జనసేన నేత ఇంటిపై దాడికి తెగబడ్డారు వైసిపి ...
పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో సుద్దగడ్డ కాల్వ వెనుక నిరుపేదలకు ఇచ్చిన ఇళ్లస్థలాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. ఇక్కడ దాదాపు 2500 కుటుంబాలకు ఇళ్లస్థలాలు ఇచ్చారు అని అంచనా. ...
2019 ఎన్నికల్లో పెడన నియోజకవర్గం లో వైసీపీ (జోగి రమేష్) విజయాన్ని అందుకోగా.. టీడీపీ (కాగిత కృష్ణ ప్రసాద్) రెండో స్థానం లో మరియు జనసేన (అంకెం ...
వైసీపీ నాయకుల బరితెగింపు ఇది ఒక నిదర్శనం.. అధికారుల నిర్లక్ష్యానికి ఇదో మచ్చుతునక.. నిద్ర వ్యవస్థలో ఆర్టీసీ అధికారులు.. పెడన నియోజవర్గానికి గత నెలలో ముఖ్యమంత్రి పర్యటన ...
ప్రజలకు కోరినంత నాణ్యమైన ఇసుకను అందించేందుకు సవరించిన ఇసుక పాలసీని గురువారం రాష్ట్ర మంత్రివర్గం చర్చించి ఆమోదించనుంది. ఇసుక విధానం మెరుగుపరచడం కోసం సిఫార్సుల నిమిత్తం ముఖ్యమంత్రి ...
వైసీపీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం కొన్నాళ్ళకు ఆ నిర్ణయం బెడిసికొట్టి మళ్లీ నిర్ణయం మార్చుకోవడం పరిపాటిగా మారింది. ఇప్పటికే మద్యం పాలసీని ఇసుక పాలసీని పునః ...
ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకు మీడియా పాత్ర అత్యంత కీలకం. ప్రజల తరపున ఉండాల్సిన వ్యవస్థలు పార్టీల వైపు ఉంటే జరిగే నష్టం అపారంగా ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ...
కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్టుంది కృష్ణా జిల్లాలో వైసీపీ పరిస్థితి. టీడీపీలో కీలకమైన నాయకులని చేర్చుకునే క్రమంలో సొంత పార్టీలోనే కొత్త తలనొప్పులు ...
మహానుభావుల స్మరణలో జనసేన ఎప్పుడూ ముందు ఉంటుంది. నిజానికి ఆంధ్రప్రదేశ్లో నాయకులు అంటే ఎన్టీఆర్ వై ఎస్ ఆర్ మాత్రమే గుర్తు రావడం సహజం. ఎందుకు అంటే ...
అధికార పక్షం, ప్రతిపక్షం "60-40 ఒప్పందం" అనే టాక్ ఉంది. అంటే బయటికి ఎన్ని తిట్టుకున్నా వెనక మాత్రం వీళ్లిద్దరూ ఒకటే అనేది చాలామంది ప్రజల భావన. ...