Latest News

Read the Latest Political News, Latest Telugu Cinema News, Telugu Movie News, Latest Tollywood News, and Latest Trending News in Telugu.

తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు

ఇరు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాల వలన జలకళ సంతరించుకుంది. నదులు, వాగులు, చెరువులు నీటితో నిండి పోయాయి. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భద్రాచలం,...

Read moreDetails

ఎందరో తల్లుల్ని తగులబెట్టిన దేశం మనది : పూరీ

పూరి జగన్నాధ్, మనసులో ఉన్నది సూటిగా సుత్తి లేకుండా చెప్పడం అతడి స్టైల్. తను సృష్టించిన కథలు, కథానాయకులు కూడా చాలా రఫ్ గా కనిపిస్తాయి అచ్చం...

Read moreDetails

దారి తప్పిన జర్నలిజం

జర్నలిజం అంటే నేటి రోజున న్యూస్ కంటే న్యూసెన్స్ ఎక్కువవుతుంది. తమ పరిధిలో నిర్ధారణ కానీ విషయాలను కూడా ప్రజలకు తెలియజేస్తూ తప్పుదోవ పట్టించడం పరిపాటిగా మారింది....

Read moreDetails

వాక్సిన్ తయారుచేయాలంటే జంతువులపై ప్రయోగాలు చాలా?

ఒక వాక్సిన్ డెవలప్ చేయాలంటే చాలా దశల్లో ప్రయోగాలు జరుగుతాయి. ముందుగా లేబొరేటరీలలో జన్యుపరంగా మానవులకి దగ్గరగా ఉండే జంతువులపై ప్రయోగాలు చేస్తారు. ఈ దశని ప్రీ-క్లినికల్...

Read moreDetails

సైకిల్ రిక్షాలో మృతదేహం తరలింపు పై ఆగ్రహం వ్యక్తం చేసిన నారా లోకేష్

కరోనా సోకి మృతిచెందిన వారి మృతదేహాల తరలింపు పై ప్రభుత్వాలు ఎన్ని ప్రకటనలు చేసినా అధికారులు అలసత్వం వహిస్తున్నారు. చనిపోయిన వారి మృతదేహాలకు కనీస గౌరవం ఇవ్వకపోవడం...

Read moreDetails

టిక్ టాక్ ఇక రిలయన్స్ చేతిలోకి?

ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన టిక్ టాక్ యాప్ ని ఇప్పుడు చాలా దేశాల్లో బ్యాన్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కరోనా వ్యాధికి కారణంగా చెబుతున్న...

Read moreDetails

దళితులపై జరుగుతున్న దాడులకు నిరసన : తెలుగు దేశం పార్టీ

దళితులపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, శిరోముండనం, అత్యాచారాలు, భూములు బలవంతంగా లాక్కోవడం, అక్రమ అరెస్ట్ లకు నిరసనగా, రాష్ట్రవ్యాప్తంగా టిడిపి శ్రేణులు వివిధ రూపాల్లో నిరసనలు తెలిపాయి....

Read moreDetails

అంబులెన్సులు సకాలంలో రాక బాధితులు మృత్యువాత పడుతున్నారు: ఏపీ పీసీసీ చీఫ్ శైలజానాధ్

కరోనా భారిన పడిన ఏపీ పీసీసీ ఉపాధ్యక్షుడు ఆదిరాజుని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్సు సకాలంలో రాలేదని, వెంటిలెటర్‌ సదుపాయం అందకపోవడం వలనే ఆయన ప్రాణాలు కోల్పోయారని శైలజానాథ్...

Read moreDetails

వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జి పై కేసు..

వైసీపీ నరసాపురం పార్లమెంట్ సభ్యుడు రఘురామ కృష్ణం రాజు ఆ పార్టీ సోషల్ మీడియా విభాగాన్ని టార్గెట్ చేశారు.దీనిపై ఆయన పోలీసులకి ఫిర్యాదు చేసారు.భాద్యులపై తక్షణమే చర్యలు...

Read moreDetails
Page 240 of 246 1 239 240 241 246