TDP-JSP alliance : వైసీపీ 151 టూ 20.. జనసేన 1 టూ 24.. ఇక అంతా జనసైనికుల చేతుల్లోనే, పవన్ మాస్టర్ ప్లాన్ ఇదే జనసేన కు 24 సీట్స్ అనగానే ఇంతేనా అంటున్నారు చాలామంది.. వీటికోసమేనా ఇన్నాళ్లు కష్టపడింది.. ...
TDP-JSP alliance : జనసైనికులూ.. సేనాని పొత్తు ఎత్తుగడని అర్థం చేసుకోండిలా.. కుదిరితే 40 లేదా 35 స్థానాలు జనసేన పార్టీకి పొత్తులో కేటాయించబడతాయి అని జనసైనికులంతా భావిస్తూ వచ్చారు. కానీ జనసేన పార్టీకి 24 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంట్ స్థానాలు మాత్రమే దక్కాయి. ఇది కాస్త ...
Tenth Class Exams:నేటి నుండే పదవతరగతి పరీక్షలు..."ట్రెండ్ ఆంధ్రా" తరపున ఇవే మా శుభాకాంక్షలు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో నేటి నుండి పదవతరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మా "ట్రెండ్ ఆంధ్రా" తరపున పదవతరగతి విద్యార్థులు అందరికీ శుభాకాంక్షలు తెలుపుచున్నాము ...
Mainsh Sisodia arrested by CBI in Delhi liquor policy case:ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం... ఢిల్లీ డిప్యూటీ సియం అరెస్ట్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇవాళ అంత్యంత కీలక ...
Andhra Pradesh Capital: రాజధానిపై సీఎం జగన్ సంచలన ప్రకటన.. త్వరలో అక్కడికే షిఫ్ట్ అవుతా అంటూ ప్రకటన.. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అనే అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే విశాఖపట్నం ఏపీ రాజధానిగా మారబోతోందన్నారు. ...
Lokesh Vs Roja : లోకేష్ vs రోజా... లోకేష్ యువగళo పాదయాత్ర మొదలుపెట్టి నాలుగు రోజులు కావస్తున్నా టీడీపీ ని ముందుకు తీసుకెళ్లే సత్తా లేదని బయట వినిపిస్తున్న మాట. టిడిపి, వైసిపి ల మధ్య మాటల యుద్ధం రోజా ...
పెట్రోల్ బంకుల్లో తక్కువ పెట్రోలు వచ్చేలా ఎలక్ట్రానిక్ చిప్ లు అమర్చి మోసాలు చేస్తున్నారనే ఫిర్యాదులు రావడంతో దాని పై దృష్టిసారించిన అధికార యంత్రాంగం ఫిర్యాదులు అందిన బంక్ లను గుర్తించి లీగల్ మెట్రాలజీ విభాగం వారు విస్తృతంగా దాడులు చేశారు.
కింజరాపు అచ్చెన్ననాయుడు దీనికి తగిన వ్యక్తి అని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై భిన్నమైన వాదనలు వున్నా అధినేత ఆపేరునే ఖరారు చేసిచేసినట్టు తెలిసింది.
ఇతర రాష్ట్రాల నుండి మద్యం తెచ్చుకునేవారి వద్ద నుండి మద్యం సీజ్ చేస్తూ, పోలీసులు కేసులు పెట్టడంపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఇతర రాష్ట్రాల నుండి మూడు మద్యం సీసాలు తెచ్చుకోవడానికి అనుమతిస్తూ తీర్పు ...