జనసేన పార్టీ ఎన్నికల అనంతరం ఘోర పరాజయాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజలకు సంబంధించిన అన్ని సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటూనే ఉంది. కరోనా సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా నిత్యావసరాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. వేలాదిమంది జనసైనికులు ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ...
గత కొన్ని రోజులుగా ఒక వర్గానికి చెందిన మీడియా తనపై కక్ష కట్టిందని, అది తెలంగాణ రాష్ట్ర సమితి కి దాసోహం గా మారిందని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యంగా మూడు ఛానల్స్ తనపై ...
రాష్ట్రంలో మీడియా పోరు పతాక స్థాయికి చేరింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఇప్పటికీ ఒక వర్గం మీడియా కక్షపూరితంగానే వ్యవహరిస్తోందని పార్టీ అభిమానులు ఆరోపిస్తున్నారు. ఉద్దేశ్య పూర్వకంగా తప్పుడు కథనాలను ప్రచారం చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించడం నైతిక విలువలకు ...
జర్నలిజం అంటే నేటి రోజున న్యూస్ కంటే న్యూసెన్స్ ఎక్కువవుతుంది. తమ పరిధిలో నిర్ధారణ కానీ విషయాలను కూడా ప్రజలకు తెలియజేస్తూ తప్పుదోవ పట్టించడం పరిపాటిగా మారింది. తాజాగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అనారోగ్యం పాలై హాస్పిటల్ లో చికిత్స ...