ఇంటిలో దేవుడి పటాలకు, ప్రతిమలకు మనం పూజలు చేసుకుంటాం. గృహంలో దేవుడి గది ప్రత్యేకం. అయితే ఎవరి ఆర్ధిక స్ధోమతను బట్టి వారు దేవుడికి అలమరాలలో ఒక అరగాని, ప్రత్యేకించి ఒక మందిరంగాని లేదా ప్రత్యేకంగా ఒక గదినిగాని ఏర్పాటు చేసుకుంటారు....
సాధారణంగా నిత్య పూజ ప్రతి ఇంట్లో స్త్రీనే చేస్తుంది.కాని నిత్య పూజ చేయడం అనేది పురుషుడు చేయాలి అంటే యజమాని నిత్యపూజ చేయాలి. సంకల్పంలోనే ఉంది "ధర్మపత్నీ సమేతస్య" అని ఉంది. కానీ ‘పతీసమేతస్య’ అని లేదు. అంటే దాని అర్థం...
కాళీమాత పాదాల కింద శివుడు ఎందుకు ఉంటాడో చాలామందికి తెలియదు, కారణం ఇదే. దీనిపై పురాణ గాథల్లో ఆసక్తికర కథ ఉంది. రాక్షస గణాలను అందరినీ చంపగా చివరికి రక్తబీజు అనే రాక్షసుడు మిగులుతాడు. బ్రహ్మ ఇచ్చిన వరం ఫలితంగా రక్తబీజుని...
Beeruva Direction in Home : బీరువాను ఏ వైపు ఉంచుకోవాలి అనే విషయంపై చాలామందికి సందేహాలు ఉన్నాయి. అసలు ఈ విషయంపై వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో ఇపుడు తెలుసుకుందాం.. డబ్బు, విలువైన వస్తువులు నైరుతి గదిలో ఉంచితే ఆదాయాభివృద్ధి...
మనలో ఎక్కువమంది భక్తులకి ఇష్ట ఆరాధ్య దైవం హనుమంతుడు. హనుమంతుడి గుడి లేని గ్రామం అంటూ ఉండదు. అయితే ఈ ఆలయంలో విశేషం ఏంటంటే హనుమంతుడి కారణంగా మడుగులో వేసిన పర్వతం కారణంగా ఇక్కడ ఆలయం వెలిసిందని స్తల పురాణం. మరి...
అది వేయి సంవత్సరాల నాటి గుడి. అంతే కాదు భారత దేశంలోనే అతి పెద్ద శివలింగం ఉన్న గుడి. అదే తంజావూరులోని బృహదీశ్వరాలయం. అక్కడ కనిపించే ప్రతి అంశంఓ మిస్టరీతో పాటు ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎక్కడా సిమెంట్ అన్నమాటకు తావు లేకుండా...
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన భక్తులు దర్శనం పూర్తికాగానే తిరుమల దగ్గరలో ఉన్న అన్ని దేవాలయాలు దర్శించుకొంటారు. అవి పాపనాశనం, కాణిపాకం, చివరగా శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తి దర్శించుకున్న తరువాత మరే దేవాలయానికి వెళ్లకూడదంటారు. అలా వెళితే అరిష్టం అని హిందు సాంప్రదాయంలో...
తమలపాకులపై దీపాన్నివెలిగించడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. తమలపాకు కాడలో పార్వతీదేవీ కొలువై వుంటుందని, తమలపాకు చివర్లో లక్ష్మీదేవి వుంటుందని, మధ్యలో చదువుల తల్లి సరస్వతీ దేవీ నివాసం వుంటుందని విశ్వసిస్తారు. అలాంటి తమలపాకుపై దీపం వెలిగిస్తే అనుకున్న...
అసలు వినాయక నిమజ్జనం ఎందుకు చేస్తారు. నిమజ్జనం వెనక ఉన్న ఆంతర్యం ఏమిటి? తెలుసుకుందాం రండి.. వినాయక చవితి పండుగ యావత్తు ప్రకృతి నియమాలపై ఆధారపడి జరుగుతుంది. వాగుల్లో దొరికే ఒండ్రు మట్టితో ఆ స్వామి ప్రతిమను తయారు చేస్తాం పత్రి...