కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఇక మరింత కష్టం అనిపిస్తుంది. దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్, ఇప్పుడు నాయకత్వ సంక్షోభంలో పడింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో క్రమంగా తగ్గుతున్న...
Read moreDetailsభారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గంపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో కాపులు బలమైన సామాజిక వర్గంగా ఉన్నారు. ప్రస్తుతానికి కాపు ఓటు...
Read moreDetailsకొరోనా నేపథ్యంలో గత ఐదు నెలలుగా దేశవ్యాప్తంగా లక్డౌన్ మూలంగా అన్ని థియేటర్లు మూతపడ్డాయి, మల్టీప్లెక్స్ యాజమాన్యాలు ఒక్క రూపాయి కూడా సంపాదించలేక పోయాయి. అందువల్ల ఈ...
Read moreDetailsపిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవరు నన్ను చూడట్లేదు అనుకుంటుందట. అలాగే కొన్ని పత్రికలు, చానల్స్ ప్రజలు ఇంకా తమని గమనించలేదు అనుకుంటాయేమో? మీడియా ని...
Read moreDetailsచుట్టూ ఎటు చూసినా పెద్ద పెద్ద కొండలు, పర్వతాలు. వాటి మధ్య ఎప్పుడు పొగలు కక్కుతూ ఓ అగ్నిపర్వతం. Mount Bromo అని దీని పేరు. బ్రహ్మదేవుని...
Read moreDetails1990 మే నెల 4 వ తేదీన బంగాళాఖాతంలో మచిలీపట్నం కేంద్రంగా ఏర్పడిన తుఫాను ఆంధ్ర రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. ఆ తుఫాను తీవ్రత ఐదు రోజులు...
Read moreDetailsఉలిదెబ్బలు తింటే గానీ శిల శిల్పంలా మారదు. వెండితెర వినీలాకాశంలో ఎందరో సగం మెరిసి తెరమరుగైపోయిన తారలు వున్నారు. కష్టానికి మారుపేరుగా నిలిచి అగ్రస్థానంలో స్థిరంగా నిలబడిన...
Read moreDetailsఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి కంటే సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారు. దశల వారీగా అమలు చేస్తున్నా, సంక్షేమ పథకాల ఫలాలు లబ్దిదారుల ఖాతాలోకి చేరడంతో...
Read moreDetailsఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికల అనంతరం జనసేన పార్టీ స్తబ్దుగా ఉండిపోయింది. స్వయంగా అధినేత పవన్ కళ్యాణ్ రెండు చోట్లా ఓటమి పాలవడంతో కేడర్లో తీవ్రమైన నిరాశ అలముకుంది....
Read moreDetailsదేశ వ్యాప్తంగా ప్రజలందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. పాక్షికంగా కరోనా బారిన పడిన వారికి ఉపశమనం కలిగించే మెడిసిన్ అందుబాటులోకి వచ్చింది. కరోనా...
Read moreDetails