పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. తాజాగా బాలయ్య అన్ స్టాపబుల్ షోలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ట్విట్టర్ లో పవన్ ఫ్యాన్స్...
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న ప్రముఖ నటులు శ్రీ కైకాల సత్యనారాయణ గారు తుదిశ్వాస విడిచారనే విషయం తెలిసి ఆవేదనకు లోనయ్యాను అన్నారు పవన్ కళ్యాణ్. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ.. సత్యనారాయణ...
గుంటూరు జిల్లా తాడేపల్లిలో రోజు రోజుకి గంజాయి బ్యాచ్ ఆగడాలు మితిమీరుతున్నాయి. కొందరు ఈమధ్య యువకులు గంజాయి బ్యాచ్ అలజడి సృష్టించింన విషయం తెలిసిందే.ఇదేంటని ప్రశించిన హేమంత్ పై కుటుంబ సభ్యుల ముందు విచక్షణ రహితంగా దాడిగి దిగారు గంజాయి బ్యాచ్....
స్టేట్ పోలిటికల్ సినారియోపై గతంలో ఎన్నో రాజకీయపార్టీల సమరం మనం చూసిందే. బట్ ఫస్ట్ టైమ్ వైసీపీ × జనసేనల మధ్య జరుగుతున్న ఎత్తుకు పై ఎత్తుల నయా రాజకీయం ఆయా పార్టీల కార్యకర్తల మధ్యనే కాకుండా సామాన్య ప్రజలలో కూడా...
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసారు. వరుసగా జరగుతున్న పరిణామాలు.. తనను కట్టడి చేసే ప్రయత్నాల పైన వైసీపీకి కౌంటర్ ఇచ్చారు. తాజాగా పవన్ తన ప్రచారం కోసం సిద్దం చేసుకున్న వారాహి వాహనం పైన...
ట్రెండ్ ఫాలో కాను.. ట్రెండ్ సెట్ చేస్తా. ఇది గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ చెప్పిన డైలాగ్. యాజ్ టీజ్ గా ఈడైలాగ్ తనకు కరెక్ట్ అని నిరూపించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఇప్పటి వరకు సంప్రదాయ రాజకీయ నేతలెవరికీ...
జనం చూపు జనసేన వైపు.. అమాంతం పెరిగిన జనసేన గ్రాఫ్ : రాష్ట్ర ప్రజల చూపు ఒక్కసారిగా జనసేన వైపు టర్న్ తీసుకుంది.. నెల రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. వైజాగ్ పరిణామాలు ఐతేనేమి.. తర్వాత జరిగిన...
జగన్ మరీ ఇలాంటి సిట్యుయేషన్ లోకి వెళ్లిపోతాడాని వైసీపీ శ్రేణులే ఊహించలేదు అంటున్నాయి. అసలు జగన్ ఏం చేస్తున్నాడో ఎందుకు చేస్తున్నాడో అర్థంకాక జుట్టు పీక్కుంటున్నాయి. 175 కి 175 సాధిస్తాం అని చెప్పి ఇపుడు సడెన్గా RGV ని తెరపైకి...
ప్రజలు అభివృద్ధి చూసి ఓట్లు వేస్తారా..? లేకపోతే భావొద్వేగాల ఓట్లు వేస్తారా..? అనే దానిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒక స్పష్టత ఉంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ "ఓదార్పు యాత్ర" కు అనుమతి ఇవ్వలేదనే సాకుతో సెంటిమెంట్ రాజేసి మొదలైన ఆయన...
1947 లో స్వాతంత్ర్యం పొందినప్పటి నుండీ 54 సంవత్సరాలు కాంగ్రెస్ కి అధికారం ఇచ్చారు దేశ ప్రజలు. చివరి సారి 2004 నుండీ 2014 వరకూ వరసగా రెండు సార్లు (UPA) అవకాశం ఇచ్చిన జనం.. 2014 లో మాత్రం కాంగ్రెస్...