Pranaya Kalaha Mahotsavam in Tirumala : భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధమైన దేవాలయం శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం. వెంకటేశ్వరస్వామి నిత్యం పూజలు అందుకుంటూ, భక్తులు కోరిన కోరికలు తీరుస్తాడు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో,ఖచ్చితంగా ఆ ...
Dussehra : ఈ రోజు మనం ఒక పండుగ ప్రత్యేకత గురించి తెలుసుకుందాం.. మన భారతదేశము పండుగలకు పుట్టినిల్లు అనేది మనందరికీ తెలిసిన విషయమే.. కదా...అలాగే సంస్కృతి, సాంప్రదాయాలకు, ఆచారాలకు కూడా భారతదేశం పేరుగాంచింది. సంవత్సరానికి ఒకసారి అందరూ ఎంతో సంతోషంగా జరుపుకునే ...
Lord Venkateswara : కలియుగ దైవంగా పేరుగాంచిన ఆ వెంకటేశ్వరుడు భక్తుల కోరికలను తీరుస్తూ, ఇప్పటికీ నిత్య పూజలు అందుకుంటూ.. శోభాయమానంగా వెలిగిపోతున్నాడు. అయితే కలియుగ దైవాన్ని దర్శించుకోవడానికి భక్తులు అనేక రకాలుగా వస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏ దేవాలయానికి లేనటువంటి ఒక ...
Lakshmi Puja : శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఆరోజు లక్ష్మీదేవిని పూజిస్తే మీకున్నటువంటి అరిష్టాలు తొలగిపోయి, మీ కుటుంబం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది. అయితే లక్ష్మీదేవిని ఎలా పూజించాలో కూడా ఒక పద్ధతి, నియమం ఉంటుంది. ఆ రకంగా పూజిస్తే ...
Vinayaka Chavati : వాడ ,వాడల సందడి చేయడానికి వినాయకుడు వచ్చేశాడు. వినాయక చవితి పర్వదినాన ఆ వినాయకుని తొమ్మిది రోజులు కొలుచుకోవడానికి మండపాలన్నీ రెడీగా ఉన్నాయి. ఇండ్లలో పెట్టుకొని ఆపద్బాంధవుడు అంటూ ఆ గణపయ్యను కొలుచుకునే ప్రతిష్టాత్మకమైన రోజు ఈ రోజు. ...
Ash Gourd : ప్రతి ఒక్కరు కుటుంబంలో ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు. సమస్యలు పరిష్కారం దొరకక వాటితో సతమతమవుతూ ఉంటారు. కానీ కొన్ని దీపారాధనల వల్ల సమస్యల నుంచి పరిష్కారం పొందవచ్చు అని ఆధ్యాత్మికవాదులు చెప్తున్నారు. ముఖ్యంగా దాంట్లో గుమ్మడికాయతో ...
Lakshmi Puja : శ్రావణమాసం వచ్చిందంటే అందరూ వరలక్ష్మి వ్రతాన్ని చేస్తూ ఆ లక్ష్మీ దేవతను ఆరాధిస్తూ ఆమె కరుణాకటాక్షాలు తమపై ఉండాలని వేడుకుంటారు. అయితే లక్ష్మీదేవిని ఎలా ఆరాధించాలి. ఎటువంటి పూలతో ఆమెకు పూజ చేస్తే పూజకు తగ్గ ప్రతిఫలం మనకు ...
Hasanamba Temple : దేవాలయం అంటే నిత్యం భక్తులకి దేవుడు దర్శనమిచ్చే చోటు. కానీ ఒక దేవాలయం మాత్రం సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే తెరుచుకుంటుంది. ఆ ఒక్కరోజు మాత్రమే ఆ అమ్మవారి దర్శనం భక్తులకు దక్కుతుంది. మరి ఆ దేవాలయం ఎక్కడ ఉంది. ...
Interesting Facts About America : ఇండియాలో పూజలకు, పునస్కారాలకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో.. అలాగే మంత్రాలు, క్షుద్రపూజలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. క్షుద్రపూజలు చేశారనే కారణంతో చాలామంది వాటికి బలి కూడా అయ్యారు. ఇప్పటికి కూడా క్షుద్రపూజలకు భయపడని ...
Shani Dev Puja : దేవతలలో శనీశ్వరుడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. శనివారం ఆ శనీశ్వరుడికి అంకితం. శనిదేవుడి ఆగ్రహానికి గురైతే మాత్రం జీవితంలో చాలా కష్టాలు, నష్టాలు అనుభవించాల్సి ఉంటుంది. మనిషి చేసే పనులను బట్టి వారి కర్మలు నిర్ణయించబడతాయి. ...