India Vs Australia 4th Test:లాస్ట్ పంచ్ ఎవరిదో.. నేడే భారత్, ఆసిస్ చివరి టెస్ట్ భారత్ ఆస్ట్రేలియా టెస్ట్ సమరంలో చివరి టెస్ట్ ఇరు దేశాల ప్రధానుల మధ్య జరగడానికి రంగం సిద్ధం అయింది. ఈ ఉదయం 09:30 ...
భారత్ లో 5 జీ సేవలను ప్రధాని మోదీ శనివారం, అక్టోబర్ 1 2022న ప్రారంభించనున్నారు. ఈ మేరకు శుక్రవారం అధికారిక ప్రకటన వెలువడింది. అక్టోబర్ 1న ఢిల్లీలోని ప్రగతి మైదాన్ నుంచి భారత్ లో 5జీ సేవలను ప్రధాని లాంఛనంగా ...
రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ గుజరాత్ లో పర్యటిస్తున్నారు. అహ్మదాబాద్ లో జరిగిన ఒక సభలో పాల్గొన్న అనంతరం గాంధీనగర్ కు వెళ్తుండగా అటుగా అదే రూట్ లో అంబులెన్స్ వస్తోంది. హై వే పై ప్రధాని మోదీ ...
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి ని తరిమి కొట్టడానికి దేశంలోని వివిధ ఫార్మా కంపెనీలు తీవ్రస్థాయిలో ప్రయోగాలు చేస్తున్నాయి. ఈ దశలో వ్యాక్సిన్ కు సంబంధించిన కీలక ప్రకటన నిన్న ప్రధాని మోడీ చేశారు. త్వరలోనే కరోనా కు విరుగుడుగా ...