మెర్లపాలెం గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త నల్లా లక్ష్మీపతి ఇటీవలి హఠాత్తుగా మరణించారు.అయన మరణించిన రెండు రోజులుకే బాధతో అయన తండ్రి నల్లా నాగేశ్వరరావు గారు కూడా కన్నుమూసారు.ఒకేసారి ఇద్దరి మరణాలతో అ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. పరిస్థితి తెలుసుకున్న...
అమరావతిని రాజధాని వికేంద్రీకరణ పేరుతో తరలించడం ఈ రాష్ట్రానికి తీరని నష్టమని చంద్రబాబు నిప్పులు చెరగడం అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్ అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో విశాఖపట్నంలో రాజధానికి సన్నాహాలు చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. నిజానికి తెలుగుదేశం పార్టీ వ్యూహంలో...
కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు తరలించడానికి సంబంధించి కార్యాచరణ సమస్యలను ఖరారు చేయడంతో పాటు, ఐపిఎల్ టైటిల్ స్పాన్సర్తో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బిసిసిఐ) మరొక కీలక నిర్ణయం తీసుకుంది. వివో...
మహిళల రక్షణ కోసం దిశ చట్టం తెచ్చామని, దిశ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేశామని ప్రభుత్వం ప్రచారం చేసుకోవడంతప్ప ఆచరణలో ఏదీ కనిపించడం లేదని జనసేన అధినేత పవన్కల్యాణ్ విమర్శించారు.గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని శివపురం తండాలో గిరిజన మహిళ రమావత్...
రాజధాని దుమారం ఇంకా రాష్టవ్య్రాప్తంగా కొనగుతూనే ఉంది. వైసీపీ టీడీపీ ఆరోపణ ప్రత్యారోపణల మధ్య రాజకీయాలు మరింతగా వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో రాజకీయ నాయకుల మధ్య ఈ రచ్చ మరింత ఎక్కువగా ఉండటంతో ఒక్కసారిగా అయ్యన్నపాత్రుడు కామెంట్స్ మరింత సంచలనం...
సంక్షేమ పథకాలకు పెట్టిన పేరైన దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయుడుగా రాజకీయాల్లోకి ప్రవేశించిన జగన్ మోహన్ రెడ్డి ప్రజా నాయకుడిగా ఎదగడానికి పేదవాడి గుండె చప్పుడు తెలుసుకోవడానికి తండ్రి బాటలో పాదయాత్ర చేసి 2019 సార్వత్రిక ఎన్నికలలో విశేషమైన...
కాపు రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు ముద్రగడ పద్మనాభం తాను రిజర్వేషన్లు ఉద్యమం నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించిన తర్వాత మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఎంతమంది నేతలు వత్తిడి చేసినా ముద్రగడ తన వైఖరి మార్చుకోలేదు. ముద్రగడ వైఖరిపై కాపుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది....
గోదావరి జిల్లాలో గత ఎన్నికల తర్వాత చాలామంది రాజకీయ భవిష్యత్ ప్రమాదంలో పడింది. ఎన్నికలకు ముందు, ప్రభుత్వంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించిన చాలామంది నాయకులు ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అటువంటి నాయకులు ఏం చేస్తున్నారనే కుతూహలం చాలామందిలో...
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అనేది నానుడి. ఒకప్పటి మిత్రులు నేడు శత్రువులు గా మారవచ్చు. ఒకప్పటి శత్రువులు ఓకే పార్టీలోకి వచ్చిన తర్వాత మిత్రులు గా మారవచ్చు. గంటా శ్రీనివాస్ ఒకప్పుడు ప్రజారాజ్యం,ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనం తర్వాత...
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో కీలకమైన మంత్రి కొడాలి నాని దూకుడుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి .కానీ నానీ దూకుడు వెనుక అర్ధమేంటని పరిశీలించగా ఆయనకున్న ముక్కుసూటిగా మాట్లాడే వ్యవహారమే కారణంగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్ కి అత్యంత సన్నిహితుడుగా ఉన్న నానీ...