ఆంద్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు గా ఎన్నికైన సోము వీర్రాజుకు ఆ పదవి కత్తి మీద సాము కానుందా??అవుననే సమాధానం వస్తోంది రాజకీయ పరిశీలకులనుంచి. సోము రాకపై బీజేపీలో ఒకవర్గం గుర్రుగా ఉంది. భారతీయులు జనతా పార్టీలో సోముకు వ్యతిరేకంగా కొంతమంది పావులు...
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ అసలు ఇప్పుడేం చేస్తున్నారు?కేంద్ర సర్వీసుల నుంచి రాజీనామా చేసి క్రియాశీలక రాజకీయాల్లో అడుగుపెట్టిన లక్ష్మీ నారాయణ రాజకీయ జీవితంపై అనేక ఊహాగానాలు వస్తున్నాయని తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు కొద్దో గొప్పో ఆదరణ ఉంది....
సోమవారం దేశ రాజధాని ఢిల్లీ లో కొత్తగా 805 కేసులు నమోదు అయ్యాయి. గత రెండు నెలల కాలం లో ఇదే అతి తక్కువ సంఖ్య. సోమవారానికి ఢిల్లీ లో నమోదు అయిన మొత్తం కేసులు 1,38,482 గా అధికార వర్గాలు...
ఎన్టీఆర్ స్థాపించిన తెలుగు దేశం పార్టీలో ఆయన తనయుడు బాలకృష్ణ తప్ప మిగిలిన వారు కాడి వదిలేసి పక్కకి వెళ్లి పోయారు. చంద్రబాబే లేకుంటే ఎన్టీఆర్ తర్వాత టిడిపి పరిస్థితి ఇలా ఉండేది కాదు అనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. చంద్రబాబు...
కరోనాతో మరణించిన వారి మృతదేహంపై ఆ వైరస్ కేవలం 6 గంటలు మాత్రమే ఉంటుంది. కానీ నేటి రోజున అలా మరణించిన వారి మృతదేహాలకు అంత్యక్రియలు చేయడానికి చాలా చోట్ల అడ్డుపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. అలా ప్రజలలో ఉన్న అపోహలు...
ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారి ఎంతో మందిని బలి తీసుకుంటుంది. కరోనా సోకి ఎవరైనా చనిపోతే భారత్ లాంటి జనాభా ఎక్కువ కలిగిన దేశాల్లో అలా చనిపోయినవారి మృతదేహాలను ఖననం చేయడం పెద్ద సమస్యగా మారింది. అపోహలతో వారి అంత్యక్రియలను అడ్డుకోవడం...
కర్నాటక సిఎం యడ్యూరప్ప ఆదివారం తనకి కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా ప్రకటించారు. కరోనా పాజిటివ్ నిర్థారణ అవగానే ఆయన్ని ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్ లోని మణిపాల్ హాస్పిటల్లో జాయిన్ చేసారు. సిఎం యడ్యూరప్ప ని అబ్జర్వేషన్ లో ఉంచాం ఆయన ఆరోగ్యం...
ముఖ్యమంత్రి వైయస్ జగన్ నిర్ణయాలు తీసుకునే ముందు న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నారో లేదో అనే అనుమానం కలుగుతుంది.ఎందుకంటే, అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకునే ప్రతి నిర్ణయానికి ప్రతిపక్షాల నుండి కాకుండా రాష్ట్ర హైకోర్టు నుండే ఎక్కువగా అడ్డంకులుఎదురవుతున్నాయి. మొదటి సారి ముఖ్యమంత్రి...
దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిర నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమం ఈ నెల 5వ తేదీన జరగబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. గతంలో రాష్ట్రాల ముఖ్యమంత్రుల...
రాష్ట్ర రాజకీయాల్లో పరిణామాలు శరవేగంగా మారుతున్నారు.బీజేపీ జనసేన పొత్తు తర్వాత రానున్న అన్ని ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశాలపై ఇప్పటి వరకూ సమగ్రమైన చర్చ జరగకపోయినా ఆయా పార్టీలు బలాలు పెంచుకోవడంలో మాత్రం దృష్టిసారించే అవకాశం ఉందని రాజకీయ...